ఆ తర్వాత ప్రభాస్, మంచు విష్ణు కలిసి నటించిన ‘కన్నప్ప’ సినిమా కూడా ప్రీతికి తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్గా అట్టర్ ఫ్లాప్ అయినా, ప్రీతికి మాత్రం యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘మైనే ప్యార్ కియా’, ‘సర్వం మాయ’, ‘బ్లాస్ట్’, ‘ఇదయం మురళి’ వంటి సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ ‘ఏమో ఏమో ఇది’ సినిమాలో నటిస్తుంది. దీనితో పాటు మరో రెండు సినిమాలు సెట్స్పై ఉన్నాయి.

