ప్రభన్యూస్

Electric Vehicle: రూ.1.5 లక్షల లోపు ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం! |


న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రాయితీ కోసం రూ.1,772 కోట్లు కేటాయించగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.2,767 కోట్లకు పెంచారు. ఈ నిధుల పెంపుతో సుమారు 45,79,120 ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అందనుంది. గతంలో కేవలం 24.79 లక్షల వాహనాలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 8:39 pm Digital Edition : Prabhanews
Electric Vehicle: రూ.1.5 లక్షల లోపు ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం! |

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రాయితీ కోసం రూ.1,772 కోట్లు కేటాయించగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.2,767 కోట్లకు పెంచారు. ఈ నిధుల పెంపుతో సుమారు 45,79,120 ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అందనుంది. గతంలో కేవలం 24.79 లక్షల వాహనాలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది.

Source link