ప్రభన్యూస్

Ganga Jal: శ్రావణ మాసం పూజలకు ఒరిజినల్ గంగాజలం… గంగోత్రి నుంచి మీ ఇంటికి నేరుగా డెలివరీ |

మార్కెట్‌లో, పూజా స్టోర్లలో గంగాజలం బాటిల్స్ అమ్ముతుంటారు. అయితే అది ఒరిజినల్ గంగాజలమో కాదో అన్న సందేహం ఉంటుంది. మీకూ అలాంటి సందేహం ఉందా? మీరు ఒరిజినల్ గంగాజలాన్ని మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. పూజా కార్యక్రమాల్లో గంగాజలానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గంగాజలాన్ని పవిత్రతకు, ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీకగా భావిస్తారు. పూజలు, అభిషేకాలు, ఇతర పవిత్ర కార్యక్రమాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుడికి చేసే పూజల్లో గంగాజలంతో అభిషేకం చేయడం ఎంతో ప్రాముఖ్యంగా భావిస్తారు….

Read Full News

UPI Charges: యూపీఐ యూజర్లకు అలర్ట్… ఛార్జీలకు రంగం సిద్ధం… పార్లమెంటరీ కమిటీ సిఫార్సులివే

UPI Charges | యూపీఐ పేమెంట్లపై ఇకపై ఛార్జీలు పడతాయా? అధిక విలువ ఉన్న డిజిటల్ లావాదేవీలపై ఎండీఆర్ అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. ఈ మార్పులు వస్తే యూపీఐ, డిజిటల్ పేమెంట్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. Source link

Read Full News

Manav Sardana: గజిని మూవీలో హీరో సూర్య కంటే వెరీ రిచ్ ఫెలో ఇతను.. రూ.271 కోట్లతో పెంట్‌హౌస్ కొనుక్కున్న బిజినెస్‌మెన్ |

ఇక మానవ్ సర్దానా కొనుగోలు చేసిన వెరీ కాస్ట్లీ పెంట్ హౌస్ విషయానికి వస్తే .. ఒక సింగిల్ లివింగ్ హౌస్ కోసం రూ.271 కోట్లు ఖర్చు చేశారంటే దాని ప్రత్యేకత గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని సెక్టార్ 54లో ఉన్న ఈ పెంట్‌హౌస్ సూపర్ ఏరియాగా నిర్మించారు. డీఎల్ఎఫ్ ది డాలియాలో 17,200 చదరపు అడుగులు కాగా, కార్పెట్ ఏరియా దాదాపు 10,500 చదరపు అడుగులుగా ఉంది. ఈ డీల్ విలువ ప్రకారం…..

Read Full News

Gold Rate Today: పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. బులియన్ మార్కెట్‌పై శ్రావణమాసం ఎఫెక్ట్ | బిజినెస్

Last Updated:Aug 13, 2026 9:34 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రతీకాత్మక చిత్రం దేశంలో బంగారం, వెండి ధరలు ఆగస్టు 13న కూడా దాదాపు ఎక్కువగానే కొనసాగుతున్నాయి. బంగారంపై కొద్దిగా…

Read Full News

Stocks To Watch: నేడు దూసుకెళ్లే షేర్లు ఏవి? ఎనలిస్టులు ఏం సూచిస్తున్నారు? | బిజినెస్

Last Updated:Aug 13, 2026 8:37 AM IST Stocks To Watch: గ్లోబల్ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు (CLSA, Jefferies, Nomura, Goldman Sachs, HSBC, BofA మొదలైనవి) భారతీయ స్టాక్ మార్కెట్లలోని కీలక కంపెనీల ఫలితాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు, రేటింగ్స్‌పై అందించిన నివేదికల వివరాలు తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం 1. భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) పై సిటీ (Citi విశ్లేషణ) మరింత చదవండి Source link

Read Full News

Petrol Price Today: నేడు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలివే.. చమురు ధరలు మళ్లీ పెరుగుతాయా? | బిజినెస్

Last Updated:Aug 13, 2026 6:35 AM IST Petrol Price Today: నేడు (ఆగస్టు 13) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో, అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నేడు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలివే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం.. హైదరాబాద్‌లో నేడు (ఆగస్టు 13) డీజిల్ లీటర్ ధర రూ.103.82 ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 ఉంది. అలాగే.. XP95 పెట్రోల్ ధర లీటరు రూ.125.17…

Read Full News

జియో ఫైనాన్స్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా భారీ పెట్టుబడి.. రూ.18,268 కోట్ల డీల్, 49.9% వాటా! | బిజినెస్

Last Updated:Aug 12, 2026 9:55 PM IST జియో ఫైనాన్స్‌లోకి అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం ఎంట్రీ ఇచ్చింది! రూ.18,268 కోట్ల భారీ డీల్‌తో జియో క్రెడిట్‌లో 49.9% వరకు వాటాను దక్కించుకునేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా సిద్ధమైంది. ఈ భారీ ఒప్పందం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి. Jio Financial Services Jio Financial Services: భారత డిజిటల్ ఫైనాన్స్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్…

Read Full News

గుడ్ న్యూస్.. SBIలో నెలకు రూ.600 డిపాజిట్ చేస్తే, మీ చేతికి రూ.1.10 లక్షలు |

నెలకు రూ.600 జమ చేస్తే ఎంత? ఉదాహరణగా నెలకు రూ.600 చొప్పున 10 సంవత్సరాలు జమ చేస్తే, 8 శాతం రాబడి ఆధారంగా సుమారు రూ.1,10,168 నిధి ఏర్పడుతుందని ఇచ్చిన లెక్కలు సూచిస్తున్నాయి. ఇందులో మొత్తం పెట్టుబడి రూ.72,000 కాగా, సుమారు రూ.38,000 వడ్డీగా వస్తుంది. Source link

Read Full News

Indian Railways: ఈ రైల్వే యాప్‌కి ఫుల్ క్రేజ్… నిమిషాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్ | RailOne App Crosses 4.76 Crore Downloads as Daily Ticket Bookings |

ఇక నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్‌టీఈఎస్)ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. రైళ్లు ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు బయలుదేరుతాయి, రైళ్ల షెడ్యూల్ ఏంటి వంటి సమాచారాన్ని దాదాపు రియల్ టైమ్‌లో ప్రయాణికులకు అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఎంక్వైరీ కౌంటర్లు, ఎన్‌టీఈఎస్ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యాప్‌లు, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రైల్ ఎంక్వైరీ నంబర్ 139 ద్వారా ఈ సమాచారాన్ని పొందొచ్చు. ఎన్‌టీఈఎస్‌లో ‘స్పాట్ యువర్ ట్రైన్’, ‘లైవ్ స్టేషన్’, ‘ట్రైన్…

Read Full News

GK: గాంధీ ఫోటో ముద్రించిన తొలి కరెన్సీ ఏది? ఇప్పుడు ఎన్ని నోట్లు ఉన్నాయి? | Which Was the First Indian Currency Note to Feature Mahatma Gandhi |

మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో తొలి నోటు 2016 నవంబర్ 8న విడుదలైంది. అది కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000 నోటు. ఈ నోటు థీమ్ మంగళయాన్. తర్వాత ఈ సిరీస్‌ను రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లకు కూడా విస్తరించారు. దీంతో కొత్త డిజైన్‌లోనూ గాంధీ ఫొటో భారత కరెన్సీకి ప్రధాన గుర్తింపుగా కొనసాగింది. ప్రస్తుతం మహాత్మా గాంధీ ఫొటో ఉన్న ఏడు డినామినేషన్ల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయి. అవి రూ.10, రూ.20,…

Read Full News