ప్రభన్యూస్

Farmer Registry: రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే ఎరువులు.. కేంద్రం నిర్ణయం!

Farmer Registry: కేంద్ర ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా.. దానికి పక్కా లెక్కలు ఉండేలా చేసుకుంటోంది. ముఖ్యంగా రైతుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నిజమైన రైతులకే ప్రయోజనం కలిగించాలని బలంగా డిసైడ్ అయ్యింది. అందుకే కొత్త మెలిక పెట్టింది. Source link

Read Full News

Fact Check: స్వాతంత్య్ర దినోత్సవం వేళ రూ.5,000 నగదు బహుమతి.. ఇందులో నిజమెంత! | బిజినెస్

Last Updated:Aug 15, 2026 4:52 PM IST Fact Check: దేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారత పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 5,000 నగదును ఉచితంగా అందజేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విస్తృతంగా ప్రచారమవుతోంది. PC: PIB వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB Fact…

Read Full News

FAST-DS: టెక్కీలు, ఎన్నారైలకు ఊరట.. విదేశీ ఆస్తుల స్వచ్ఛంద వెల్లడికి ఛాన్స్.. అప్పటి వరకు గడువు! | బిజినెస్

Last Updated:Aug 15, 2026 3:11 PM IST FAST-DS: చిన్న పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్-డీఎస్’ (FAST-DS – Foreign Assets of Small Taxpayers-Disclosure Scheme) నిబంధనలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) శనివారం నోటిఫై చేసింది. ప్రతీకాత్మక చిత్రం ఈ పథకం కింద ఆన్‌లైన్ డిక్లరేషన్లు దాఖలు చేయడానికి 2026 డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది. పీటీఐ కథనం…

Read Full News

PM Modi: సెమీ కండక్టర్ రంగంలో భారత్ సరికొత్త విప్లవం.. 3 ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం.. త్వరలో మరో 8 ప్లాంట్లు.. స్పష్టం చేసిన భారత ప్రధాని | బిజినెస్

Last Updated:Aug 15, 2026 2:21 PM IST PM Modi: భారతదేశం సాంకేతిక స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని, దేశంలో ఇప్పటికే మూడు సెమీకండక్టర్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రక ఎర్రకోట బురుజుల పైనుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, రాబోయే కొన్నేళ్లలో మరో 5 నుంచి 8 నూతన సెమీకండక్టర్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. పీటీఐ కథనం…

Read Full News

Personal Loan: పర్సనల్ లోన్ ముందుగానే తీర్చేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

ఉద్యోగులకు వార్షిక బోనస్ వచ్చినప్పుడో లేదా జీతం పెరిగినప్పుడో చాలా మంది మదిలో ఒకే ప్రశ్న మెదులుతుంది. చేతికి వచ్చిన అదనపు డబ్బుతో పర్సనల్ లోన్‌ను గడువు కంటే ముందే తీర్చేయాలా? సాధారణంగా లోన్‌ను ముందుగానే పూర్తిగా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ అమాంతం పెరిగిపోతుందని ఎక్కువ మంది భావిస్తుంటారు. అయితే, వాస్తవ పరిస్థితులు అంత సులభంగా ఉండవని, దీని వెనుక పలు ఆర్థిక లెక్కలు దాగి ఉన్నాయని బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Source link

Read Full News

LPG E KYC : మీ గ్యాస్ సిలిండర్ ఈ-కేవైసీ ఇంకా చేయించలేదా? మీకు ఆ మెసేజ్ వచ్చిందా?

LPG E KYC: ఇప్పుడు వంటగ్యాస్ సిలిండర్ వాడేవారికి ఈ-కేవైసీ సమస్య వెంటాడుతోంది. అందుకు సంబంధించి కొంతమందికి మెసేజ్‌లు వస్తున్నాయి. మరి మీకు ఆ మెసేజ్ వచ్చిందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. Source link

Read Full News

Mutual Funds: రూ. 10 లక్షలను రూ. 1.25 కోట్లుగా మార్చిన మ్యూచువల్ ఫండ్.. ఇన్వెస్టర్ల పాలిట కల్పతరువు

స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుని దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగిస్తే అద్భుతమైన సంపద సృష్టించవచ్చని మ్యూచువల్ ఫండ్ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇందుకు హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ (HDFC Mid Cap Fund Direct Growth) సాధించిన అసాధారణ రాబడులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. Source link

Read Full News

Gold Rate Today: బంగారం ధరల ట్రెండ్ ఏంటి? నగలు కొనాలా? వద్దా? |

దేశంలో బంగారం, వెండి ధరలు ఆగస్టు 15న ఎలా ఉన్నాయి అనేది గమనిస్తే.. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు రూ.1,54,830గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,928 దగ్గర కొనసాగుతోంది. మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,37,230గా కొనసాగుతోంది. Source link

Read Full News

Personal Finance: 20 ఏళ్ల వయసులో తప్పక పాటించాల్సిన 7 పొదుపు సూత్రాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Personal Finance: ప్రస్తుత కాలంలో ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం సరైన ప్రణాళిక అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 7 ముఖ్యమైన మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి. Source link

Read Full News

Gold Price: 1947లో బంగారంపై పెట్టిన రూ.1,000.. 2026లో ఎంత అయ్యిందో తెలుసా? మీరు ఊహించని రిటర్న్!

1947లో భారత్‌ స్వాతంత్ర్యం పొందినప్పుడు 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే! అప్పట్లో బంగారంపై రూ.1,000 పెట్టుబడి పెట్టి ఉంటే.. 2026 నాటికి దాని విలువ ఎంతకు చేరేదో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. Source link

Read Full News