ప్రభన్యూస్

Cancer Symptoms: పిల్లల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు..! | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Jul 02, 2026 6:45 PM IST పిల్లల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. లుకేమియా, లింఫోమా వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. జన్యుపరమైన లోపాలు ప్రధాన కారణం. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులువు. + News18 ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరిగి ఇతర అవయవాలకు వ్యాపించే వ్యాధినే క్యాన్సర్‌గా పరిగణిస్తారు. పెద్దలకే పరిమితమని భావించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నారుల్లో…

Read Full News

TG NPDCL: ఇల్లు, అపార్ట్‌మెంట్ కడుతున్నారా? కరెంట్ మీటర్ల కోసం TG NPDCL తెచ్చిన ఈ కొత్త రూల్ ఇవే..! |

ప్రస్తుతం ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి విద్యుత్ పరికరాల వినియోగం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, పెద్ద భవనాల్లో అనేక విద్యుత్ మీటర్ల అవసరం కూడా పెరుగుతోంది. Source link

Read Full News

TGSRTC: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం.. | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 02, 2026 8:50 PM IST హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను టీజీఎస్‌ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. పూర్తి భద్రతా ధ్రువీకరణ, సాంకేతిక నివేదికలు వచ్చిన తర్వాతే బస్సుల సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. News18 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలో నడుస్తున్న…

Read Full News

AP and Telangana News Live: అమర వీరుల స్థూపం దగ్గర టెన్షన్ టెన్షన్.. అప్పులపై ప్రభుత్వం, ప్రతిపక్షం చర్చ | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

నేటి నుంచి ఈ రూట్ 3 నెలలు క్లోజ్.. హైదరాబాద్ వాసులకు అలర్ట్! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 01, 2026 2:40 PM IST మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ రోజు నుంచి ఈ దారి 3 నెలలు క్లోజ్‌లోనే ఉంటుంది. నేటి నుంచి ఈ రూట్ 3 నెలలు క్లోజ్.. హైదరాబాద్ వాసులకు అలర్ట్! హైదరాబాద్‌లో ఇంటున్న వారికి కీలక అలర్ట్. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కారిడార్ వాహనదారులకు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న మల్టీ లెవల్…

Read Full News

సీసీ కెమెరాకు చిక్కిన భయంకర దృశ్యం.. వీడియో చూస్తే వణికిపోతారు! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 01, 2026 1:14 PM IST ఈ సీసీ ఫుటేజ్ చూస్తే రాత్రి నిద్రపోలేరు. బీకేర్‌ఫుల్.. బయటకు వెళ్లే ముందు ఈ వీడియో కచ్చితంగా చూడండి! + సీసీ కెమెరాకు చిక్కిన భయంకరమైన దృశ్యం.. వీడియో చూస్తే వణికిపోతారు! తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల సరిహద్దుల్లో వన్యప్రాణుల సంచారం ఈ మధ్యకాలంలో తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో వెలుగుచూసిన చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. మండల పరిధిలోని…

Read Full News

AP and Telangana News Live: నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News

HCU Contract Workers Protest : కాంట్రాక్ట్ కార్మికుల ఆగ్రహం!

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU)లో కాంట్రాక్ట్ కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతిందని, దశాబ్దాలుగా సాధించుకున్న కార్మిక హక్కులు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని ఆరోపించిన కార్మికులు, తమ హక్కులు పునరుద్ధరించే వరకు…

Read Full News

Fruits: ఆ పండ్లు ఎక్కువగా కాస్తే కరువు వస్తుందా? ప్రకృతి ఇస్తున్న ‘సీక్రెట్ సిగ్నల్’ ఇదేనా..? allaneredu fruits, drought belief. |

Last Updated:Jun 30, 2026 10:14 PM IST ఆదిలాబాద్ లో అల్లనేరేడు పండ్లు విరివిగా కాసి, కిలో ధర 150-200 రూపాయలు, పెద్దలు దీన్ని కరువు సంకేతంగా చూస్తుండగా శాస్త్రవేత్తలు వాతావరణ ఒత్తిడి కారణమని చెబుతున్నారు + News18 ప్రస్తుతం ఎటు చూసినా అల్లనేరేడు పండ్లే కనిపిస్తున్నాయి. మార్కెట్లలో పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతుండగా, గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ఈసారి దాదాపు ప్రతి చెట్టూ పండ్లతో కళకళలాడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కిలో అల్లనేరేడు పండ్లు…

Read Full News

డీఎన్ఏ పరీక్ష చేయించాలంటూ మానసిక వేధింపులు.. గర్భిణి మృతి కేసులో భర్త అరెస్ట్..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 30, 2026 1:26 PM IST మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదంటూ భర్త అనుమానించడం, డీఎన్ఏ పరీక్ష చేయించాలంటూ నిరంతరం మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. News18 మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదంటూ భర్త అనుమానించడం, డీఎన్ఏ పరీక్ష చేయించాలంటూ నిరంతరం మానసిక, శారీరక…

Read Full News