Tiger Sand Sculpture Amazes Puri Visitors | పూరీ బీచ్లో 10 అడుగుల పులి
వన్యప్రాణుల సంరక్షణకు సందేశం.. పూరీలో 10 అడుగుల పులి ఇసుక శిల్పం రూపొందించిన సుదర్శన్ పట్టనాయక్ Source link
వన్యప్రాణుల సంరక్షణకు సందేశం.. పూరీలో 10 అడుగుల పులి ఇసుక శిల్పం రూపొందించిన సుదర్శన్ పట్టనాయక్ Source link
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కార్యాలయాన్ని 60 ఏళ్ల నాటి చారిత్రక సెయింట్ జార్జ్ ఫోర్ట్ నుంచి నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైలోని 10వ అంతస్తుకు మార్చడం తీవ్ర దుమారం రేపుతోంది. స్థల కొరత అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దీని వెనుక వాస్తు కారణాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. Source link
Last Updated:Jul 29, 2026 3:29 PM IST దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. News18 యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం వచ్చింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు పాసైంది. అయితే పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చేపడుతూ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇక సభ రేపటికి వాయిదా పడింది. Click here to add News18…
Last Updated:Jul 29, 2026 2:49 PM IST మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ, ఈ వివాదాస్పద కేసును కోర్టు శాశ్వతంగా మూసివేసింది. News18 మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంబంధించిన పదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం (కోల్గేట్) కేసులో ఆయనపై ఎలాంటి…
Last Updated:Jul 29, 2026 1:55 PM IST Lok Sabha: యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కానీ ఆయన వ్యాఖ్యలపై అధికారపక్షం భగ్గుమంది. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం తీరుపై రాహుల్ తీవ్ర విమర్శలు.. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రచ్చ! యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. “విద్యార్థులు చేసింది హింస కాదు, అది కోపం…
Last Updated:Jul 29, 2026 12:11 PM IST Karnataka: 1892 నవంబర్లో సంచార సన్యాసిగా స్వామి వివేకానంద మైసూరును సందర్శించినప్పుడు ఇక్కడే బస చేశారు. అప్పటి మైసూరు దివాన్ సర్ కె. శేషాద్రి అయ్యర్.. బెంగళూరులో కలిసి.. మైసూరుకి రావాలని ఆహ్వానించడంతో ఆయన అక్కడికి వెళ్లారు. ప్రధాని మోదీ కర్ణాటక టూర్.. స్వామి వివేకానంద యువ కేంద్రం ప్రారంభం (Image – x – @mepratap) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 1 మధ్యాహ్నం 3:30…
Last Updated:Jul 29, 2026 11:36 AM IST Global Tiger Day: నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) వంటి ప్రభుత్వ సంస్థలు.. కెమెరా ట్రాప్లు, శాటిలైట్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి పులుల లెక్కనూ, వాటి కదలికలనూ అత్యంత కచ్చితత్వంతో నిర్వహిస్తున్నాయి. ప్రజలకు అలర్ట్.. పులుల సంరక్షణ, వన్యప్రాణి రక్షణపై ప్రధాని మోదీ కీలక సందేశం ఇవాళ ప్రపంచ పులుల దినోత్సవం…
ఈ ప్రకృతి విపత్తు కారణంగా జపాన్ దక్షిణ ప్రాంతంలో లెక్కలేనన్ని భవనాలు కుప్పకూలాయి, ప్రధాన రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు కూడా సంభవించాయనీ, రోడ్లు పగుళ్లు ఇవ్వడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విధ్వంసం కారణంగా స్థానిక రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇలా జరుగుతుందనే ఉద్దేశంతోనే జపాన్లో గ్యాస్ సిలిండర్లను ఇళ్ల బయట.. గొలుసులతో బంధించి ఉంచుతారు. తద్వారా గ్యాస్ లీకైనా,…
Last Updated:Jul 29, 2026 6:07 AM IST Tamil Nadu: నకిలీ పథకాలు, ఫోన్ కాల్స్ పేరుతో జనాన్ని మోసం చేసే కేటుగాళ్లు రోజుకో కొత్త దారి వెతుక్కుంటున్నారు. ఉచితాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆశ చూపి జనాలను ముంచడం వరకు చూశాం. ప్రతీకాత్మక చిత్రం కానీ, “గుండు కొట్టించుకుంటే రూ. 45 వేల ఆర్థిక సాయం ఇస్తాం” అని నమ్మించి ఓ గ్రామానికి చెందిన అమాయక మహిళల జుట్టు తీయించిన విచిత్ర సంఘటన తమిళనాడులో…
Last Updated:Jul 28, 2026 10:49 PM IST NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో CBI కీలక చర్యలు చేపట్టింది. 13 మంది అరెస్టు చేసిన నిందితులపై రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. News18 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కీలక ముందడుగు వేసింది. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన 13 మంది నిందితులపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో…