ప్రభన్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు… లుమారాతో యాక్సిస్ ఎనర్జీ డీల్ | 400 MW Solar Power Project in Andhra Pradesh: Axis Energy Sig | బిజినెస్


Last Updated:

యాక్సిస్ ఎనర్జీ, లుమారాతో కలిసి నంద్యాలలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు... లుమారాతో యాక్సిస్ ఎనర్జీ డీల్
ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు… లుమారాతో యాక్సిస్ ఎనర్జీ డీల్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, నందిపాడు గ్రామంలో 400 మెగావాట్ల యుటిలిటీ-స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి, ఇంజినీరింగ్‌, సామగ్రి సేకరణ, నిర్మాణం (ఈపీసీ) కోసం భారతదేశంలో బ్రూక్‌ఫీల్డ్ యొక్క పునరుత్పాదక ఇంధన వేదిక అయిన లుమారాతో భాగస్వామ్యం చేసుకున్నట్లు యాక్సిస్ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశలలో స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని అంచనా. ఈ ప్రాజెక్టులో భాగంగా, ఈ సౌర విద్యుత్ ప్లాంట్ యొక్క పూర్తి ఈపీసీ పనులను యాక్సిస్ ఎనర్జీ చేపట్టడంతో పాటు, 400 కేవీ పూలింగ్ సబ్‌స్టేషన్ (పీఎస్ఎస్), దానికి అనుబంధంగా ఉన్న 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా అభివృద్ధి చేయనుంది. ఈ లైన్, ప్రాజెక్టును కర్నూలు III సీటీయూఐఎల్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానిస్తుంది. తద్వారా, జాతీయ గ్రిడ్‌కు విద్యుత్‌ను నిరంతరాయంగా తరలించబడుతుందని నిర్ధారిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను 2027 లోనే ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 7:09 pm Digital Edition : Prabhanews
ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు… లుమారాతో యాక్సిస్ ఎనర్జీ డీల్ | 400 MW Solar Power Project in Andhra Pradesh: Axis Energy Sig | బిజినెస్

Last Updated:Aug 26, 2026 6:22 PM ISTయాక్సిస్ ఎనర్జీ, లుమారాతో కలిసి నంద్యాలలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు... లుమారాతో యాక్సిస్ ఎనర్జీ డీల్ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, నందిపాడు గ్రామంలో 400 మెగావాట్ల యుటిలిటీ-స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి, ఇంజినీరింగ్‌, సామగ్రి సేకరణ, నిర్మాణం (ఈపీసీ) కోసం భారతదేశంలో బ్రూక్‌ఫీల్డ్ యొక్క పునరుత్పాదక ఇంధన వేదిక అయిన లుమారాతో భాగస్వామ్యం చేసుకున్నట్లు యాక్సిస్ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశలలో స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని అంచనా. ఈ ప్రాజెక్టులో భాగంగా, ఈ సౌర విద్యుత్ ప్లాంట్ యొక్క పూర్తి ఈపీసీ పనులను యాక్సిస్ ఎనర్జీ చేపట్టడంతో పాటు, 400 కేవీ పూలింగ్ సబ్‌స్టేషన్ (పీఎస్ఎస్), దానికి అనుబంధంగా ఉన్న 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా అభివృద్ధి చేయనుంది. ఈ లైన్, ప్రాజెక్టును కర్నూలు III సీటీయూఐఎల్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానిస్తుంది. తద్వారా, జాతీయ గ్రిడ్‌కు విద్యుత్‌ను నిరంతరాయంగా తరలించబడుతుందని నిర్ధారిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను 2027 లోనే ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మరింత చదవండి

Source link