కాకినాడ జిల్లా దుగ్గుదూర్రు గ్రామంలో పకోడీలు తిన్న అనంతరం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా, వైద్యులు వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.
Source link
Fifty Fall Sick After Eating Pakoras | ఏపీలో పకోడీలు తిన్న యాభై మందికి అస్వస్థత
