Tirumala: స్వర్ణ కవచంలో శ్రీవారి దివ్య దర్శనం.. వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు..! Tirumala Jyesthabhishekam. |
ఈ మహోత్సవాల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సదాశివరావు, జానకిదేవి, సుచిత్ర ఎల్లా, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేయడంతో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రశాంతంగా, అత్యంత వైభవంగా ముగిశాయి. Source link
