ప్రభన్యూస్

Fridge Tips: ఫ్రిజ్‌లో ఈ 7 వస్తువులు పెడుతున్నారా? వెంటనే తీసేయండి.. లేదంటే విషంతో సమానం..!

కొన్ని ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల రుచి, ఆకృతి మారతాయి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమోటాలు, అరటిపండ్లు, బ్రెడ్, తేనె వంటివి గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. Source link

Read Full News

డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. యూరప్‌లోని అమెరికా స్థావరాలపై దాడులకు సై!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తే, ఐరోపాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. బల్గేరియా, సైప్రస్‌ దేశాల్లోని లక్ష్యాలను పరిశీలిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. Source link

Read Full News

Skin Care: వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా? నెయ్యితో ఇంట్లోనే ఈ క్రీమ్ తయారు చేయండి.. ఎప్పటికీ బ్యూటీ తగ్గదు..

వయసు పెరిగే కొద్దీ ముఖంపై ఫైన్ లైన్స్, ముడతలు రావడం సహజం. వీటిని తగ్గించేందుకు ఖరీదైన క్రీములకు బదులుగా ఇంటి చిట్కాలను చాలామంది ప్రయత్నిస్తుంటారు. నెయ్యి, విటమిన్-ఈ, బాదం నూనెతో తయారు చేసే హోమ్‌మేడ్ క్రీమ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం ఉన్నప్పటికీ, దీనిని రెటినాల్‌కు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. Source link

Read Full News

Water Man Iqbal: నీళ్లలో మాత్రమే ఉండే ఇక్బాల్‌కి చికిత్స.. విచిత్రమైన ఆరోగ్య సమస్య పరిష్కారానికి జియో సాయం

Water Man Iqbal: నిన్నటి వరకు నీళ్లలో ఉంటేనే అతనికి హాయి. నేలపైకి వచ్చాడంటే చాలు ఒంటిపై నిప్పులు కుమ్మరించినట్లుగా కాలిపోతుందని, మంట వేసే సమస్యతో బాధపడేవాడు. కాని ప్రస్తుతం అతను కూడా మనలాగానే సాధారణంగా అందరితో కలిసి జీవిస్తున్నాడు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ముర్షిదాబాద్‌లోని బెల్డాంగాకు చెందిన ‘వాటర్ మ్యాన్’గా పిలువబడే ఇక్బాల్ ప్రస్తుతం ముంబైలో రిలయన్స్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. Source link

Read Full News

PIB Fact Check: ఆధార్ ఉంటే స్కూటర్, మొబైల్ ఫ్రీ అంటూ వైరల్.. నమ్మొద్దంటున్న కేంద్రం! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 2:59 PM IST PIB Fact Check: ఆధార్ కార్డు ఉంటే ఉచిత స్కూటర్, మొబైల్ ఫోన్, మొబైల్ రీఛార్జ్ అందిస్తామంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన AI-సృష్టిత వీడియోలను ఉపయోగించి జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ఆఫర్లను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం లేదా…

Read Full News

Folk Song: 11 లక్షలతో తీసిన 'బాసింగ బలాలే' సాంగ్‌కు.. ఎంత రెవెన్యూ వచ్చిందో తెలిస్తే జడుసుకుంటారు..!

ఒకప్పుడు ఫోక్ సాంగ్స్‌ అంటే కేవలం పల్లెల్లో మాత్రమే వినిపించేవి. అలాంటిది ఇప్పుడు రాష్ట్రాలు, దేశాలు కూడా దాటుతున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకు అందరూ ఫోక్ సాంగ్స్‌కు వైబ్ అవుతున్నారు. Source link

Read Full News

Money Plant: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ ఇంట్లో డబ్బు అంతా మాయం.. జాగ్రత్త

ఇంట్లో మని ప్లాంట్ పెంచడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. అయితే దాని తీగ నేలను తాకకుండా పైకి పెరిగేలా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మని ప్లాంట్‌ను ఎక్కడ ఉంచాలి? తీగలు, ఎండిపోయిన ఆకుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. Source link

Read Full News

Price Hike: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కొనేయండి.. త్వరలోనే ఆకాశాన్ని తాకనున్న ధరలు! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 2:38 PM IST Samsung Chip Price Hike: స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కీలక అప్‌డేట్. Samsung Electronics తన అధునాతన కాంట్రాక్ట్ చిప్‌మేకింగ్ సేవల ధరలను కొన్ని విభాగాల్లో 15 శాతం వరకు పెంచినట్లు రాయిటర్స్ వెల్లడించింది. AI చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్, సెమీకండక్టర్ తయారీ సామర్థ్యంపై ఒత్తిడి ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతానికి అన్ని ఫోన్ల ధరలు వెంటనే పెరగకపోయినా.. చిప్ తయారీ ఖర్చుల…

Read Full News

400 గ్రాముల పెరుగులో 25 గ్రాముల ప్రోటీన్… హెరిటేజ్ నుంచి కొత్త ప్రొడక్ట్ | Heritage Foods Launches High Protein Curd with 25g Protein per 400g Pack | బిజినెస్

Last Updated:Aug 19, 2026 2:19 PM IST హెరిటేజ్ ఫుడ్స్ నుంచి కొత్త హై ప్రోటీన్ పెరుగు లాంఛ్ అయింది. 400 గ్రాముల ప్యాక్‌లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 400 గ్రాముల పెరుగులో 25 గ్రాముల ప్రోటీన్… హెరిటేజ్ నుంచి కొత్త ప్రొడక్ట్ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను సులభంగా పెంచుకునేలా హెరిటేజ్ ఫుడ్స్ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. 400 గ్రాముల ప్యాక్‌లో 25 గ్రాముల ప్రోటీన్ ఉండేలా రూపొందించిన నౌరిష్+ హై…

Read Full News

RBI New Rules: లోన్ ఉన్నవారికి బిగ్ అలర్ట్.. EMIపై RBI సంచలన రూల్!

హోమ్‌లోన్‌ తీసుకున్న లక్షలాది మందిపై ప్రభావం చూపేలా RBI కీలక ప్రతిపాదన చేసింది. ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే వడ్డీ రేట్లు మారుతున్న కొన్ని ఫ్లోటింగ్‌ రేట్‌ లోన్లలో ఇకపై మూడు నెలల్లోపు రీసెట్‌ చేసే విధానం రానుందా? Source link

Read Full News