ప్రభన్యూస్

Giant Banana: ఈ అరటి పండు ఒక్కటి తింటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్లే.. దాని బరువు, ఎత్తు తెలిస్తే షాక్ అవుతారు |

సాధారణంగా మనం తినే అరటి పండ్లలాగా ఇవి విత్తనాలు లేనివి కావు. ఈ పండ్లలో పెద్ద పరిమాణంలో ఉండే నల్లటి విత్తనాలు ఉంటాయి. పండు పండినప్పుడు గుజ్జు మెత్తగా, కాస్త తీపిగా ఉన్నప్పటికీ, విత్తనాలు ఎక్కువ ఉండటం వల్ల వీటిని నేరుగా తినడం కంటే విత్తనాలు తీసి స్థానికులు తింటారు. ఇవి ఎక్కువగా దట్టమైన వర్షారణ్యాలలో, సముద్ర మట్టానికి 1,200 నుండి 2,000 మీటర్ల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. చల్లని, అధిక తేమ…

Read Full News

EPFO Pension: రూ.1,000 పెన్షన్ వద్దు.. రూ.7,500 కావాలి.. కేంద్రానికి పెన్షనర్ల డిమాండ్ | బిజినెస్

Last Updated:Aug 03, 2026 3:12 PM IST EPFO Pension: ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద కనీస నెలసరి పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ ఆగస్టు 5న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తమ డిమాండ్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో వేలాది మంది పెన్షనర్లు ఆందోళనలో పాల్గొననున్నారు. News18 ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద కనీస నెలసరి పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని…

Read Full News

Kerala Floods: కేరళలో కుండపోత.. వరద బీభత్సానికి 15 మంది మృత్యువాత! |

Last Updated:Aug 03, 2026 3:25 PM IST కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా వణికిస్తున్నాయి. కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 15 మంది మృత్యువాత పడగా.. 11 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. AI Image కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానల…

Read Full News

పెరుగుతున్న ధరలపై కేంద్రం కీలక ప్రకటన… కారణాలివే | Global Commodity and Energy Costs Push Wholesale Inflation to 9.87% in June says Government |

ఉదాహరణకు, ఒక సంవత్సరం క్రితం ఒక టన్ను ఇనుము ధర రూ.50,000 ఉంటే, ఇప్పుడు అదే ఇనుము ధర రూ.55,000కు పెరిగిందనుకుందాం. ఇలాంటి ధరల పెరుగుదలను హోల్‌సేల్ స్థాయిలో లెక్కిస్తారు. హోల్‌సేల్ ద్రవ్యోల్బణంలో ప్రధానంగా ఆహార పదార్థాలు, ముడి పదార్థాలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్, లోహాలు, కెమికల్స్ వంటి వస్తువుల ధరల మార్పులను పరిగణలోకి తీసుకుంటారు. అయితే హోల్‌సేల్ ద్రవ్యోల్బణం సాధారణ ప్రజలు దుకాణాల్లో చెల్లించే ధరలను నేరుగా చూపించదు. పరోక్షంగా చూపించే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక…

Read Full News

Mrunal Thakur Dance Video: పింక్ కలర్ శారీలో మృణాల్‌ ఠాకూర్‌ మాస్ డ్యాన్స్.. ఏమాటకు ఆమాట పాప మాత్రం డ్యాన్స్ ఇరగ్గొట్టేసింది..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 03, 2026 6:01 PM IST సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. News18 సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాను…

Read Full News

Heavy Rains In Assam | అస్సాంలో వర్ష బీభత్సం.. రోడ్లన్నీజలమయం !

అస్సాంలోని గువాహటి నగరంలో భారీ వర్షాలు కురవడంతో పంజాబారి ప్రాంతం జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రహదారులపై భారీగా నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Source link

Read Full News

పెన్షన్ పథకాల్లో ఎస్‌బీఐ దూకుడు… రూ.6 లక్షల కోట్ల ఆస్తులతో సరికొత్త రికార్డు | SBI Pension Funds Assets Under Management Surpass Rs 6 Lakh Crore |

ఈ సందర్భంగా ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ప్రణయ్ రంజన్ ద్వివేది మాట్లాడుతూ, “నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ.6 లక్షల కోట్లను దాటడం ఒక ముఖ్యమైన మైలురాయి. తమ రిటైర్మెంట్ భద్రత అనే కీలక ఆర్థిక లక్ష్యం కోసం మాపై నమ్మకం ఉంచిన 1.85 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్ల విశ్వాసానికి ఇది ప్రతిబింబం. ఏళ్లుగా ఈ పొదుపులను క్రమశిక్షణతో, జాగ్రత్తగా, దీర్ఘకాలిక పెట్టుబడి విధానంతో నిర్వహించేందుకు మేము కృషి చేస్తున్నాం. భారత రిటైర్మెంట్ రంగం…

Read Full News

Samantha: బేబి బంప్‌తో సమంత.. టాప్ టు బాటప్ ఎల్లో కలర్ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..!

గతేడాది డిసెంబర్‌ 1న అత్యంత సన్నిహితులు సమక్షంలో సామ్, రాజ్ నిడిమోరుతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత నాలుగేళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. Source link

Read Full News

Top 10 News Today: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేటి టాప్ పది వార్తలు మీకోసం. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి. Source link

Read Full News

Jio Plans: జియో కొత్త ప్లాన్… రూ.400కే ఫుల్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ | Jio Launches New Home Broadband and Entertainment Plans Across Telangana |

కేవలం టీవీ మాత్రమే చూసే వారి నుండి హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు లైవ్ టీవీ, OTT ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి వరకు, వివిధ రకాల గృహ అవసరాలకు సరిపోయేలా ఈ ప్లాన్‌లు రూపొందించబడ్డాయి. ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి, కస్టమర్‌లు అన్‌లిమిటెడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, 200 కి పైగా HD ఛానెల్‌లు, ఆహా, జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ సహా 12-ప్లస్ OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్‌ను ఆస్వాదించవచ్చు. ఈ సేవలో టీవీలో YouTube,…

Read Full News