Singer Janaki's Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంతక్రియలు

దిగ్గజ గాయని, దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి గారి అంత్యక్రియలు కర్ణాటక ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో (Full State Honours) మైసూరులో ఘనంగా ముగిశాయి. పోలీసులు సాయుధ వందనం సమర్పించి జానకి అమ్మకు గౌరవ వందనం చేశారు. ఈ అంతిమయాత్రకు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు వేలాది మంది అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. Source link

Read Full News

Beauty Tips: మోచేతులు, మోకాళ్ల నల్లదనం పోవాలా.. నిమ్మ తొక్కతో ఇలా చేస్తే చాలు అంటున్న నిపుణులు..! Lemon peel for skin Skin care. |

Last Updated:Jul 12, 2026 4:55 PM IST నిమ్మ తొక్కతో చర్మ సంరక్షణ.. మోచేతులు, మోకాళ్ల నల్లదనం తగ్గించడానికి సునీధి చిట్కా. పంచదార, బేకింగ్ సోడాతో కలిపి వాడాలి. Source link

Read Full News

Flipkart Delivery Boy: ఆర్డర్ డెలివరీ కోసం వచ్చాడు.. వెంటనే బాత్రూంలోకి.. తర్వాత అతడు చేసిన పనికి.. |

‘మర్యాదపూర్వకంగానే వద్దని చెప్పాను’ మహిళ తెలిపిన వివరాల ప్రకారం, పార్శిల్ డెలివరీ చేయడానికి వచ్చిన నిందితుడు వాష్‌రూమ్ వాడుకుంటానని అడిగాడు. దానికి ఆమె నిరాకరిస్తూ, అపరిచితులను తన ఫ్లాట్‌లోకి అనుమతించనని స్పష్టం చేసింది. “నేను మర్యాదపూర్వకంగానే చాలాసార్లు వద్దని చెప్పాను. అపరిచితులను నా ఫ్లాట్‌లోకి రానివ్వనని స్పష్టంగా చెప్పాను. అత్యవసరమైతే పక్కనున్న ఇరుగుపొరుగు వారిని (పురుషులను) అడగమని సూచించాను. అయినా నా మాట వినకుండా, అతను తన చెప్పులు విడిచి నా అనుమతి లేకుండా బలవంతంగా నా…

Read Full News

అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. ట్రెక్కింగ్ చేస్తూ కుప్పకూలిన మహిళ..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 12, 2026 4:41 PM IST వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందింది. News18 వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాల్సిన విహారయాత్ర క్షణాల్లోనే విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు…

Read Full News

AP and Telangana Live News: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

Railway News: రైలులో బ్రెడ్ తిన్నాక కలకలం… ప్యాకెట్‌పై డేట్ చూసి ప్రయాణికులు షాక్ | Expired Bread Row Hits Shatabdi Express; IRCTC Imposes Penalty |

ఇదొక్కటే కాదు, జూలై 10న కూడా 12001 శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో (భోపాల్ నుంచి ఢిల్లీ) ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఆహారం నాణ్యత, పరిమాణంపై సోషల్ మీడియా ద్వారా రైల్వే మంత్రి, ఐఆర్‌సీటీసీ, సంబంధిత అధికారులను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. పూర్తి చార్జీ వసూలు చేస్తున్నప్పటికీ, క్యాటరర్ ఆహారం పరిమాణాన్ని తగ్గించాడని ఆయన ఆరోపించారు. వరుసగా రెండు రోజుల పాటు శతాబ్ది ఆహారంపై వచ్చిన ఫిర్యాదులతో క్యాటరింగ్ వ్యవస్థపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలు ప్రయాణికుల…

Read Full News

S Janaki: దిగ్గజ గాయని జానకి మరణంపై ప్రముఖుల సంతాపం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 11, 2026 10:15 PM IST ప్రముఖ గాయని ఎస్ జానకి శనివారం సాయంత్రం మృతి చెందారు. 60 ఏళ్ల కెరీర్‌లో 48 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. జానకి, చిరంజీవి S Janaki: ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో…

Read Full News

Uric Acid: మోకాళ్ల నొప్పులతో నరకం చూస్తున్నారా? యూరిక్ యాసిడ్‌ను పెంచే ఈ ఆహారాలు ఫస్ట్ ఆపండి!

Uric Acid: నాన్-వెజ్ ముట్టకపోయినా మోకాళ్ల నొప్పులు నరకం చూపిస్తున్నాయా? పాలకూర, రాజ్మా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వేగంగా పెరిగి కీళ్లను ముక్కలు చేస్తాయట! వైద్యులు హెచ్చరిస్తున్న ఆ 5 డేంజరస్ వెజ్ ఆహారాల లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం… Source link

Read Full News

పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village |

కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో…

Read Full News

Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు, ‘‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం, నేతలపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తరువాత జగన్ బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 2.పవన్‌కు మూడున్నర గంటల శస్త్రచికిత్స! ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో, అలాగే 2019 రాయలసీమ పర్యటన, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది…

Read Full News