ప్రభన్యూస్

Chandipura Virus: ఇండియాలో చండీపుర వైరస్ విజృంభణ.. మహమ్మారి సోకి చిన్నారి మృతి, లక్షణాలు ఇవే జాగ్రత్త |

Last Updated:Jul 13, 2026 9:54 AM IST Chandipura Virus: గోధ్రాకు చెందిన 4 ఏళ్ల చిన్నారి ‘చండీపుర వైరస్’ లక్షణాలతో వడోదరలోని సయాజీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మరణించింది. చండీపుర వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకోండి. Chandipura Virus Chandipura Virus: గుజరాత్‌లో చండీపుర వైరస్ పట్ల ఆందోళనలు నెలకొన్న తరుణంలో చికిత్స కోసం వడోదరలోని సయాజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో చిన్నారి మరణించింది. పంచమహల్ జిల్లాలోని గోధ్రాకు చెందిన…

Read Full News

Chandrababu visit: నేడు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. కాటన్ బ్యారేజీ పనుల ప్రారంభం, పోలవరం సందర్శన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ ప్రాముఖ్యం: బ్రిటీష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ డిజైన్ చేసిన ఈ బ్యారేజీ మొదట 1852లో ప్రారంభమైంది. తర్వాత 1969లో ప్రస్తుత బ్యారేజీ నిర్మాణం జరిగింది. ఇది గోదావరి డెల్టాలోని దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతో బ్యారేజీ గేట్లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.152.95 కోట్ల భారీ బడ్జెట్‌తో…

Read Full News

New Voter ID Registration: కొత్త ఓటర్లకు పేరెంట్స్ “సర్” తప్పనిసరి.. మెలిక పెట్టిన అధికారులు.. ఇదేంటి.. వివరాలివే! |

మీరు దరఖాస్తు చేసే ముందు ఏం సిద్ధం చేసుకోవాలి?: ఒకవేళ మీరు ఇప్పుడు ఓటరు కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే, ముందుగా మీ నాన్న లేదా అమ్మ ఓటరు కార్డు (EPIC Card) తీసుకోండి. ECI అధికారిక వెబ్‌సైట్ (voters.eci.gov.in) లోకి వెళ్లి ‘Search in Electoral Roll’ ద్వారా వారి ఓటరు కార్డు నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ వారి పోలింగ్ బూత్ (Part Number), సీరియల్ నంబర్ (Serial Number) కనిపిస్తాయి. ఆ వివరాలను…

Read Full News

MCX Gold Price: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఎంసీఎక్స్‌లో భారీగా పతనం.. ఎంతంటే? | బిజినెస్

Last Updated:Jul 13, 2026 9:11 AM IST దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా పతనం అయ్యాయి. గత కొన్ని రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ప్రతీకాత్మక చిత్రం MCX Gold Price: దేశీయ కమోడిటీ మార్కెట్ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీ పతనాన్ని చవిచూశాయి. సోమవారం బంగారం, వెండి…

Read Full News

Jani Master vs Sekhar Master : టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ!

టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీరుపై డ్యాన్సర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఆమె బై ఎలక్షన్స్ (ఉప ఎన్నికలు) నిర్వహించేందుకు సిద్ధపడటంతో వివాదం మొదలైంది. సుమలత నిర్ణయాన్ని నిరసిస్తూ కమిటీలోని 10 మంది డ్యాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేశారు….

Read Full News

Unhealthy foods: రోజూ ఇవి తింటున్నారా? చిన్న వయసులోనే ముసలోళ్లు గా మార్చేసే 8 ప్రమాదకర ఆహారాలివే..!

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వేగవంతమైన జీవనశైలి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Source link

Read Full News

China: ‘బావి’ తుపాను ధాటికి చైనా అతలాకుతలం.. 20 లక్షల మంది తరలింపు |

Last Updated:Jul 12, 2026 7:03 PM IST China: చైనాను వారం రోజుల వ్యవధిలోనే వరుసగా రెండో తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. అత్యంత శక్తివంతమైన ‘బావి’ తుఫాన్ తూర్పు చైనాలో రెండు వేర్వేరు చోట్ల తీరాన్ని దాటడంతో అక్కడి ప్రభుత్వం దాదాపు 20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపానుకు దెబ్బతిన్న భవనాలు సుమారు 1,000 కిలోమీటర్ల (620 మైళ్లు) వెడల్పుతో – దాదాపు ఫ్రాన్స్ దేశమంత వైశాల్యంతో వ్యాపించిన ఈ భారీ…

Read Full News

Top 10 News: హాస్పిటల్‌కు సీఎం చంద్రబాబు.. వైజాగ్‌‌లో కంపించిన భూమి.. టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్వరసామ్రాజ్ఞి ఎస్‌.జానకి అంత్యక్రియలు ముగిశాయి. శనివారం రాత్రి ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కర్ణాటక ప్రభుత్వం మైసూరులో అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించింది.జానకి మనవరాలు అప్సర విద్యుల ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. వేలాది పాటలతో అలరించిన జానకమ్మను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. 2. పవన్ కళ్యాణ్‎కు సర్జరీ.. హాస్పిటల్‌కు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్…

Read Full News

Shabad Murders: నరరూప రాక్షసుడి కోసం 12 బృందాలు.. షాబాద్ 6 హత్యల కేసులో కొనసాగుతున్న వేట | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 12, 2026 7:46 PM IST Shabad Murders: తెలంగాణ రాజధానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అతి కిరాతకంగా నరికిచంపిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు రాజ్‌కుమార్ అరగంట వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ నరమేధానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును అత్యంత వేగవంతం చేశారు. ఈ ఘోర కలియుగ వింతకు ఒడిగట్టి ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు…

Read Full News

Fastest Trains: వందే భారత్ రైలు ఒక్కటే కాదు… ఇండియాలో ఇవి కూడా ఫాస్టెస్ట్ ట్రైన్స్ | From Vande Bharat to Rajdhani A Look at India’s Fastest trains |

నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్: ఢిల్లీ-మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) మార్గంలో నడిచే నమో భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి డిజైన్ వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ వ్యవస్థను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) అమలు చేస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రైళ్లు సాధారణ రైల్వే మార్గాలు, రోడ్డు ట్రాఫిక్‌కు వేరుగా ప్రత్యేక ట్రాక్‌లపై…

Read Full News