ప్రభన్యూస్

Monsoon Snake Alert: వర్షాకాలంలో పాముల ముప్పు పెరగకుండా ఉండాలంటే..? జాగ్రత్తలివే అంటున్న నిపుణులు |

Last Updated:Jul 13, 2026 3:38 PM IST Monsoon Snake Alert: వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, పాములు తారసపడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల వల్ల వాటి బొరియలు నీటితో నిండిపోతాయి. పాములు సురక్షితమైన, పొడి ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి, పొలాల్లోకి, జంతుశాలల్లోకి ప్రవేశిస్తాయి. ఇటువంటి పరిస్థితులలో, కొద్దిపాటి జాగ్రత్త, సరైన సమాచారం తీవ్రమైన ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి. Source link

Read Full News

Kasibugga Road Accident: రాజకీయ రచ్చ రేపుతున్న గొర్రెల కాపరి మృతి కేసు.. సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ సరెండర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 14, 2026 8:43 AM IST Kasibugga Road Accident: కాశీబుగ్గ రోడ్ యాక్సిడెంట్ కేసు ఏపీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ సరెండర్ అవ్వడంతో.. ఇప్పుడు సీదిరి అప్పలరాజును టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఇది వైసీపీకి మరో సమస్యగా మారుతోంది. కీలకంగా మారిన సీసీటీవీ దృశ్యాలు శ్రీకాకుళం జిల్లా.. పలాస మండలం.. కాశీబుగ్గలో జులై 10 రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రాజకీయ సంచలనం…

Read Full News

‘నా చావుకు అతడే కారణం’.. మంచిర్యాల యువతి మృతి కేసులో కీలక మలుపు! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 8:38 AM IST మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బీ ఫార్మసీ చదివిన యువతి గోషిక మాధవి (26) ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. News18 మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన…

Read Full News

Stocks to Watch Today: ఈరోజు ఫోకస్‌లో ఈ షేర్లు.. ఇన్వెస్టర్లకు బంగారు అవకాశం?

Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశముంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, కీలక కార్పొరేట్ ప్రకటనలు, బ్రోకరేజ్ సంస్థల రేటింగ్ మార్పులు, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతో కొన్ని స్టాక్స్‌లో అధిక కదలికలు కనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏవి? వాటి వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం. Source link

Read Full News

‎Karthika Deepam Serial: ఓరినాయనో.. పనిమనిషి పారిజాతం ప్లాన్ మాములుగా లేదుగా! మళ్లీ వంటలక్కకు కష్టాలు!

‎Karthika Deepam Serial Today july 14th Episode: కార్తీక దీపం 2 సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు జూలై 14వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Astro Tips: ఏ రోజు ఏ రంగు డ్రెస్ వేసుకోవాలి? జ్యోతిష్యం చెప్పిన అదృష్ట రంగుల రహస్యం.. ఇక మీ సక్సెస్‌ను ఎవరూ ఆపలేరు..! |

బుధవారం రోజున బుధుడు పాలిస్తాడు. కమ్యూనికేషన్, మేధస్సు, వాణిగ్యానికి బుధుడు ప్రతీక. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మానసిక స్పష్టత ఏకాగ్రత పెరుగుతాయి. ఇది ముఖ్యమైన సమావేశాలకు లేదంటే పరీక్షలకు వెళ్లే వారికి మేలు చేస్తుంది. గురువారం అంటే బృహస్పతి దినంగా పరిగణిస్తారు. గురుడు జ్ఞానం సంపద అదృష్టానికి ప్రతీక. ఈ రోజున పసుపు, బంగారు, రంగు లేదంటే నారింజ రంగు దుస్తులు ధరించడం వల్ల అదృష్టం, విజయం, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తాయి….

Read Full News

Government Job: రెండో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం పోతుందా? కారుణ్య నియామక నిబంధనలు ఏం చెబుతున్నాయి? |

Last Updated:Jul 13, 2026 5:40 PM IST భర్త మరణంతో కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందిన మహిళ రెండో పెళ్లి చేసుకుంటే ఉద్యోగం పోతుందా? కేంద్ర ప్రభుత్వ DoPT నిబంధనలు ఏమంటున్నాయి? ఎవరు అర్హులు? నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సంచలన ఘటన దేశవ్యాప్తంగా కారుణ్య నియామకాల (Compassionate Appointment)పై చర్చకు దారితీసింది. జైపూర్‌కు చెందిన 23 ఏళ్ల ఆయుషి శర్మ…

Read Full News

Fishermen Welfare: మత్స్యకారుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ టూర్‌కి ముందే..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రభుత్వం ప్రకారం, 2026-27 సంవత్సరానికి ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకారులకు రూ. 256.776 కోట్లు, రెండో విడతలో మిగిలిన 5,910 మందికి రూ.11.82 కోట్లు మంజూరు అయ్యాయి. మొత్తం 1,34,298 మంది మత్స్యకార కుటుంబాలకు సుమారు రూ. 268.596 కోట్లు ఆర్థిక సహాయం అందనుంది. ఈ మొత్తాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఒక్కో మత్స్యకార కుటుంబానికీ రూ.20వేలు వస్తాయి. ఈ పథకం సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల…

Read Full News

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణ అభివృద్ధిపై ఫోకస్.. మెట్రో, RRR, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు | తెలంగాణ వార్తలు

నేడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలవనున్నారు? ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ప్రముఖ జాతీయ పత్రికలు అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ కథనాల ప్రకారం, ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇవి కూడా…

Read Full News

Petrol Price Today: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? నేటి రేట్లు ఇవే!

Petrol Price Today: ఇండియా తన చమురు అవసరాలలో సుమారు 85% దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల అంతర్జాతీయ ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దిగుమతి బిల్లు పెరగడం, రూపాయి విలువ తగ్గడం, ఇన్‌ఫ్లేషన్ పెరగడం వంటివి ప్రభావం చూపుతాయి. Source link

Read Full News