ప్రభన్యూస్

Weight Loss: రోజుకు కేవలం 5 నిమిషాలు టవల్‌పై ఇలా పడుకుంటే చాలు.. బరువు తగ్గడం పక్కా.. జపాన్ పద్ధతి వైరల్..! |

ఫిట్‌నెస్ నిపుణులు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఏ ఒక్క వ్యాయామం లేదా ఒక్క పద్ధతి మాత్రమే అద్భుతంగా బరువు తగ్గించదు. ఆరోగ్యకరమైన బరువును నియంత్రించాలంటే సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరిపడా నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. అలాగే నడుము, వెన్నెముక, తుంటి లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ తరహా వ్యాయామాలను ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల లేదా ఫిజియోథెరపిస్టుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జపాన్ ప్రజల ఆరోగ్య…

Read Full News

PM Modi and Trump Meet: భారత్ రాబోతున్న ట్రంప్.. ప్రధాని మోదీతో భేటీ.. సంబంధాల్లో సరికొత్త అడుగులు

PM Modi and Trump Meet: ఈమధ్య ట్రంప్.. ఇండియాకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్థాన్‌ని పైకి లేపుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఆయన ఇండియాకి వస్తే మంచిదే. తద్వారా భారత్‌తో సంబంధాలు బలపడతాయి. దీని వల్ల రెండు దేశాలకూ మంచిదే. ఆ వివరాలు చూద్దాం. Source link

Read Full News

TTD: పిల్లల విద్యారంభం ఇక శ్రీవారి ఆశీస్సులతో.. జూలై 3 నుంచి టీటీడీ ఆధ్వర్యంలో అక్షర గోవిందం సేవలు ప్రారంభం..! Akshara Govindam TTD program. |

Last Updated:Jun 27, 2026 10:26 AM IST టీటీడీ జూలై 3 నుంచి తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో అక్షర గోవిందం సేవ ప్రారంభం, 3-5 ఏళ్ల చిన్నారులకు విద్యారంభం, వేదోక్త అన్నప్రాశనం, ఉచిత కిట్, రోజుకు 50 మందికి అవకాశం News18 చిన్నారుల జీవితంలో విద్యారంభం, అన్నప్రాశనం వంటి పవిత్ర ఘట్టాలను మరింత ఆధ్యాత్మికంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో విశిష్ట సేవకు శ్రీకారం చుడుతోంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచే…

Read Full News

Eggs Price: కోడిగుడ్డు ధరలు అమాంతం పెరుగుతున్నాయి.. త్వరలో రూ.10కు.. | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 26, 2026 7:45 PM IST తెలంగాణలో కోడిగుడ్ల ధరలు మూడు నెలల్లో రూ.4 నుంచి రూ.8కు పెరిగి, త్వరలో రూ.10కు చేరే అవకాశం, ఉత్పత్తి తగ్గుదల, దాణా ఖర్చులు, ఎగుమతులు కారణంగా వినియోగదారులకు భారము eggs వీకెండ్‌ వస్తే చికెన్‌, మటన్‌తో పాటు కోడిగుడ్ల కొనుగోళ్లు కూడా భారీగా పెరుగుతాయి. అయితే ఈసారి వినియోగదారులకు షాక్ ఇస్తోంది చికెన్ కాదు.. కోడిగుడ్డు ధర. గత మూడు నెలల్లో గుడ్ల ధరలు వరుసగా పెరుగుతూ…

Read Full News

Petrol Diesel Prices Today: అమెరికా దాడులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సంకేతాలు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

Petrol Diesel Prices Today: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ (జూన్ 27) ఎంత ఉన్నాయో తెలుసుకోండి. Source link

Read Full News

Vadinamma: వదినమ్మ ఫేమ్ సుజిత బ్యాగ్రౌండ్ మీకు తెలుసా?.. ఆమె ఆడపడుచు స్టార్ హీరోయిన్‌రా మావా

తెలుగు సీరియల్స్ లో తనదైన ముద్ర వేసి ‘వదినమ్మ’గా విశేష ప్రేక్షకాదరణ పొందిన సుజిత.. ఓ డైరెక్టర్ సొంత చెల్లెలు, అదేవిధంగా ఆమె వదిన స్టార్ హీరోయిన్ అనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండవు. Source link

Read Full News

Health Tips: 40 ఏళ్లు దాటాయా..? అయితే ఈ చిన్న మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

40 ఏళ్ల తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మూత్రాశయ సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే చికిత్స తీసుకుంటే సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. Source link

Read Full News

Viral Photo: పోలీస్ స్టేషన్‌‌లో అతి చేసిన లేడీ కానిస్టేబుల్.. వృద్ధుడి పట్ల అలా ప్రవర్తించినందుకు.. | ట్రెండింగ్

Last Updated:Jun 27, 2026 12:10 PM IST Viral Photo: పబ్లిక్ సర్వీస్ చేయడానికి బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసే ప్రతీ ఒక్కరికి ఈ వార్త చెప్పపెట్టులాంటిది. రాజస్థాన్‌లో ఓ లేడీ కానిస్టేబుల్ సాధారణ వృద్ధుడి పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు యావత్ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. Rajasthan Lady Constable Viral Photo: పబ్లిక్ సర్వీస్ చేయడానికి బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసే ప్రతీ ఒక్కరికి ఈ వార్త చెప్పపెట్టులాంటిది. రాజస్థాన్‌లో ఓ లేడీ కానిస్టేబుల్ సాధారణ…

Read Full News

Tirumala: తిరుమలలో కిక్కిరిసిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్.. సర్వదర్శనానికి 18–24 గంటల వెయిటింగ్..! Tirumala temple crowd. |

Last Updated:Jun 27, 2026 11:59 AM IST తిరుమలలో భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు నిండగా సర్వదర్శనానికి 18-24 గంటలు, టీటీడీ అన్నప్రసాదం, భద్రత, వైద్య సేవలను పెంచింది + News18 తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ శనివారం కూడా భారీగా కొనసాగుతోంది. వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం…

Read Full News

Telangana: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు..! |

Last Updated:Jun 26, 2026 8:33 PM IST డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈగల్ ఫోర్స్ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, టోల్ ఫ్రీ 1908 ద్వారా కఠిన చర్యలు చేపడుతోంది + News18 డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా…

Read Full News