ప్రభన్యూస్

Gadget Charging Cost: ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఛార్జింగ్‌కి ఏడాదిలో ఎంత కరెంట్ ఖర్చవుతుందో తెలుసా..? |

Laptop-Smartphone Charging Power Consumption: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల వంటి పరికరాలను ఛార్జ్ చేస్తుంటారు. చాలా కుటుంబాలలో ఇలాంటి పరికరాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. వాటిని ప్రతిరోజూ ఛార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుంది. ఈ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్ వినియోగించబడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మీ దగ్గర కూడా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి అనేక గాడ్జెట్‌లు ఉండి ఉంటాయి.కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయం…

Read Full News

Annapurnamma at Teaser Launch | Tollywood Buzz | హ్యాపీ జర్నీ టీజర్ లాంచ్ వేడుకలో అన్నపూర్ణమ్మ

నటి అన్నపూర్ణమ్మ హైదరాబాద్లో జరిగిన హ్యాపీ జర్నీ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. Source link

Read Full News

Kitchen Tips: పాత్రలు కడగడానికి స్టీల్, ప్లాస్టిక్, స్పాంజ్.. ఏ స్క్రబ్బర్ బెస్ట్? | లైఫ్ స్టైల్

Last Updated:Jun 29, 2026 3:34 PM IST చాలా మంది పాత్రలు కడగడానికి ఏ స్క్రబ్బర్ దొరికితే దానినే ఉపయోగిస్తుంటారు. కానీ అన్ని రకాల పాత్రలకు ఒకే స్క్రబ్బర్‌ను ఉపయోగించడం సరైన పద్ధతి కాదు. News18 వంటగదిలో ప్రతిరోజూ చేసే పనుల్లో పాత్రలు కడగడం ఒక ముఖ్యమైన పని. అయితే చాలా మంది పాత్రలు కడగడానికి ఏ స్క్రబ్బర్ దొరికితే దానినే ఉపయోగిస్తుంటారు. కానీ అన్ని రకాల పాత్రలకు ఒకే స్క్రబ్బర్‌ను ఉపయోగించడం సరైన పద్ధతి…

Read Full News

Venezuela Earthquake : భూకంపంతో శ్మశానంగా మారిన నగరం!

వెనిజులాను వణికించిన భారీ భూకంపం సృష్టించిన భీభత్సం డ్రోన్ కెమెరా విజువల్స్ ద్వారా బయటికొచ్చింది. ముఖ్యంగా అత్యంత ఘోరంగా దెబ్బతిన్న తీరప్రాంత నగరం ‘లా గుఐరా’ (La Guaira) లోని పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గగనతలం (Drone) నుండి తీసిన ఈ దృశ్యాలలో భారీ భవనాలు కుప్పకూలిపోవడం, రహదారులు ధ్వంసం కావడం స్పష్టంగా కనిపిస్తోంది. Source link

Read Full News

Fifty Fall Sick After Eating Pakoras | ఏపీలో పకోడీలు తిన్న యాభై మందికి అస్వస్థత

కాకినాడ జిల్లా దుగ్గుదూర్రు గ్రామంలో పకోడీలు తిన్న అనంతరం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా, వైద్యులు వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. Source link

Read Full News

ఒక్కరోజే రికార్డు వర్షం.. ఆ జిల్లాలో ఏకంగా 536% అధిక వర్షపాతం!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన విస్తారమైన వర్షాలు ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఊరటనిచ్చాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తుండగా.. ఒక్కసారిగా కురిసిన వర్షాలు వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించాయి. Source link

Read Full News

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. రెండు, మూడు రోజుల్లో తొలి నోటీసు విడుదల.. | బిజినెస్

Last Updated:Jun 29, 2026 3:47 PM IST టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో తొలి నోటీసు విడుదలయ్యే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాలు, బూత్ ఇన్‌చార్జ్‌ల వివరాలు ఎన్నికల అధికారికి అందించగా, ఎన్నికల అనంతరం ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. News18 TGSRTC Union Elections: టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం…

Read Full News

Prabhas: ప్రభాస్ ఆ ఒక్క పని చేస్తే సినిమా బాగోకపోయిన డబ్బులు వచ్చేస్తాయి.. డార్లింగ్‌పై సమంత క్రేజీ కామెంట్స్.. |

సమంత కూడా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కథానాయికల్లో ఒకరు. ఆమె చేసిన ప్రతి వ్యాఖ్యకు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో ఈ పోస్టును వేలాది మంది అభిమానులు షేర్ చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రభాస్‌కు ఉన్న అపారమైన క్రేజ్, బాక్సాఫీస్ వద్ద ఆయన చిత్రాలు సాధిస్తున్న విజయాలను చూస్తే, అభిమానులు ఈ వ్యాఖ్యను నిజమేనని భావిస్తూ వైరల్ చేస్తున్నారు. Source link

Read Full News

Heart Attack: గుండెపోటుకు 2 వారాల ముందే శరీరం ఇచ్చే 6 హెచ్చరికలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

గుండెపోటు ఒక్కసారిగా వచ్చినట్టే అనిపించినా, వాస్తవానికి కొన్ని రోజుల ముందే శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా గుర్తిస్తే ముందుగానే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. Source link

Read Full News

Ketan Agrawal Family Holds Emotional Prayer Meet : కేతన్ అగర్వాల్కు కన్నీటి నివాళి!

లోహగడ్ కోట వద్ద అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన కేతన్ అగర్వాల్కు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి పుణేలో ప్రత్యేక ప్రార్థనా సభ నిర్వహించారు. కేతన్కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందనలు కొనసాగుతున్నాయి. Source link

Read Full News