ప్రభన్యూస్

Ants: వర్షాలకు ఇంట్లోకి చీమలు గుంపులు గుంపులుగా వస్తున్నాయా? ఈ పొడి చల్లితే చాలు.. క్షణాల్లో మాయం..!

వర్షాకాలంలో చీమల బెడద పెరుగుతోంది, నిపుణులు పసుపు పొడి లేదా పేస్ట్ ను తలుపులు, కిటికీల వద్ద చల్లడం, వంటగది శుభ్రంగా ఉంచడం, తీపి పదార్థాలు మూసివేయడం సూచిస్తున్నారు. Source link

Read Full News

PM Modi Seychelles Visit 2026: నేడు ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన.. భారత్‌కు కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇవే! |

మోదీ పర్యటన షెడ్యూల్ ఏంటి? ఈ పర్యటన జూన్ 27 నుంచి జూన్ 29 వరకు సాగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతేకాదు, సీషెల్స్ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించబోయే తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. జూన్ 28న అక్కడ నివసిస్తున్న 15,000 మందికి పైగా ఉన్న భారతీయ సంతతితో (Indian Diaspora) ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు….

Read Full News

Tirumala Temple: వేదఘోషల నడుమ జ్యేష్ఠాభిషేకం.. వజ్ర కవచంలో వెలుగొందిన శ్రీవారు..!

తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రారంభం, శ్రీ మలయప్పస్వామికి వజ్రకవచంతో ఊరేగింపు, శని ముత్యపు కవచం, ఆది స్వర్ణకవచ దర్శనం, వేలాది భక్తులు పాల్గొన్నారు Source link

Read Full News

తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. కీలక శాఖల్లో భారీ మార్పులు | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 26, 2026 4:26 PM IST తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక శాఖల్లో కొత్త నియామకాలు చేపట్టింది. సీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియామకం, అజిత్ రెడ్డికి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు, అలాగే అటవీ శాఖలో వినయ్ కుమార్‌కు HoFF అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. News18 తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేపడుతూ 13 మంది ఐఏఎస్…

Read Full News

Tax Rules: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ ట్యాక్స్ రూల్స్ మర్చిపోతే చిక్కులే

Tax Rules | మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా విదేశీ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఏ పెట్టుబడిపై ఎంత పన్ను చెల్లించాలి? ఏ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకోవడం ప్రతి పెట్టుబడిదారుడికి ఎంతో అవసరం. Source link

Read Full News

K.Bhagyaraj Passes Away: ప్రముఖ హీరో, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. దిగ్భ్రాంతిలో చిత్రపరిశ్రమ

K Bhagyaraj: ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూశారు. స్క్రీన్‌ ప్లే కింగ్‌గా పేరు సంపాదించుకున్న ఈ లెజెండ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆకస్మిక ఆనారోగ్య సమస్యకు కారణం ఏమిటి? Source link

Read Full News

Coffee: ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి |

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు కాఫీ తాగడం చాలా మందికి సాధారణంగా సురక్షితమైన పరిమాణంగా పరిగణిస్తారు. కాఫీలో ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటను తగ్గించి, మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే కాఫీ తాగిన తర్వాత ఉత్సాహంగా, ఏకాగ్రతతో పని చేయగలుగుతారు. Source link

Read Full News

PM Modi: దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఎందుకో తెలుసా? |

జూన్ 29న మన్ కీ బాత్‌ రేడియో కార్యక్రమం 135వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బంగారం కొనవద్దనీ, కార్ పూలింగ్ చెయ్యాలని చెప్పాననీ, అలాగే.. విదేశీ పర్యటనలను మానుకోవాలని కోరాననీ, వ్యవసాయంలో కూడా ఎరువుల వాడకం తగ్గించాలని కోరగా.. ప్రజలు ఇవన్నీ పాటించారనీ.. దీని వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోందని మోదీ అన్నారు. ఇలా తన పిలుపును పాటిస్తూ.. ఈ ఇరాన్ యుద్ధ సంక్షోభ కాలంలో కేంద్ర ప్రభుత్వానికీ, దేశానికీ…

Read Full News

Nellore Rottela Panduga Starts Grandly | నెల్లూరులో ఘనంగా రొట్టెల పండగ ..!

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండగ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. తమ కోర్కెలు నెరవేరాలని దేశం నలుమూలల నుంచి భక్తులు స్వర్ణాల చెరువు వద్దకు భారీగా తరలివస్తున్నారు. జూన్ 26 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ రొట్టెల పండుగ విశేషాలు, భక్తుల సందడి ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Muharram: డప్పుల మోతలు.. గుండం ఆటలు.. సవార్ల సందడితో మార్మోగుతున్న ఉమ్మడి ఆదిలాబాద్..! |

Last Updated:Jun 26, 2026 5:56 PM IST ఉమ్మడి ఆదిలాబాద్‌లో మొహర్రం ఘనంగా, ప్రత్యేక సంప్రదాయాలతో జరిగింది, సవారీలు, గుండం ఆటలు, అస్సయి పాటలు ఆకట్టుకోగా హిందూ ముస్లిం కలిసి మతసామరస్యాన్ని చాటారు + News18 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొహర్రం వేడుకలు ఈసారి కూడా అత్యంత వైభవంగా కొనసాగాయి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా సవారీ బంగ్లాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. డప్పుల మోతలు, అస్సయి పాటలు, గుండం ఆటలు, యువకుల…

Read Full News