ప్రభన్యూస్

PM MODI: దేశ GDP వృద్ధిపై ప్రధాని వీడియో మెసేజ్.. గోల్డ్ కొనుగోళ్లపై భారతీయులకు మోదీ హెచ్చరిక జారీ |


Last Updated:

PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ పని తీరును ప్రశంసిస్తూ ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. భారత్ జీడీపీ వృద్ధిపై దేశ ప్రజల పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంఘర్షణలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించడం ద్వారా భారతదేశం తన సత్తాను చాటుకుందన్నారు.

PM Modi latest speech
PM Modi latest speech

PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ పని తీరును ప్రశంసిస్తూ ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. భారత్ జీడీపీ వృద్ధిపై దేశ ప్రజల పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంఘర్షణలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించడం ద్వారా భారతదేశం తన సత్తాను చాటుకుందన్నారు. ఈ అద్భుతమైన పనితీరుకు దేశాన్ని అభినందిస్తూ కొన్ని విషయాలపై మాట్లాడారు. కోవిడ్-19 కాలం నుండి ప్రపంచమంతా అస్థిరతతో సతమతమవుతుండగా దేశీయంగా నిరాశావాదాన్ని, అబద్ధాలను ప్రచారం చేయాలని చూసిన వారిని పక్కనపెట్టి భారతదేశం ఈ కీలకమైన ముందడుగు వేసిందని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 11:39 am Digital Edition : Prabhanews
PM MODI: దేశ GDP వృద్ధిపై ప్రధాని వీడియో మెసేజ్.. గోల్డ్ కొనుగోళ్లపై భారతీయులకు మోదీ హెచ్చరిక జారీ |

Last Updated:Sep 01, 2026 11:36 AM ISTPM MODI: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ పని తీరును ప్రశంసిస్తూ ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. భారత్ జీడీపీ వృద్ధిపై దేశ ప్రజల పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంఘర్షణలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించడం ద్వారా భారతదేశం తన సత్తాను చాటుకుందన్నారు. PM Modi latest speechPM MODI: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ పని తీరును ప్రశంసిస్తూ ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. భారత్ జీడీపీ వృద్ధిపై దేశ ప్రజల పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంఘర్షణలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించడం ద్వారా భారతదేశం తన సత్తాను చాటుకుందన్నారు. ఈ అద్భుతమైన పనితీరుకు దేశాన్ని అభినందిస్తూ కొన్ని విషయాలపై మాట్లాడారు. కోవిడ్-19 కాలం నుండి ప్రపంచమంతా అస్థిరతతో సతమతమవుతుండగా దేశీయంగా నిరాశావాదాన్ని, అబద్ధాలను ప్రచారం చేయాలని చూసిన వారిని పక్కనపెట్టి భారతదేశం ఈ కీలకమైన ముందడుగు వేసిందని పేర్కొన్నారు.మరింత చదవండి

Source link