ప్రభన్యూస్

Paddy Farming: రైతులకు బిగ్ అలర్ట్!.. వెంటనే ఇవి తెలుసుకోండి.. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం గ్యారంటీ..

వరి నాట్లు వేసిన తర్వాత ఎరువుల వాడకంలో రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలను వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సరైన మోతాదులో ఎరువులు వాడితేనే అధిక దిగుబడితో పాటు నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. Source link

Read Full News

Gold Rate Today: భారీగా పతనం అయిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎంతంటే? | బిజినెస్

Last Updated:Jul 24, 2026 9:12 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. News18 అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. బుధవారం భారీగా జంప్ అయిన బంగారం, వెండి ధరలు…

Read Full News

Stocks To Watch: ఇన్ఫోసిస్‌కు షాక్.. ఆ మూడు స్టాక్స్‌కు భలే గిరాకీ.. బ్రోకరేజ్ సంస్థల సంచలన నివేదిక! | బిజినెస్

క్యూ1 ఆదాయాల్లో ఆశించిన స్థాయి వృద్ధి లేకపోవడం, ఎఫ్‌వై27 (FY27) వృద్ధి మార్గదర్శకాలను కుదించడంతో పలు బ్రోకరేజ్ సంస్థలు ఇన్ఫోసిస్ రేటింగ్స్‌ను తగ్గించాయి. HSBC: రేటింగ్‌ను ‘Hold’కు డౌన్‌గ్రేడ్ చేసింది. లక్ష్య ధరను ₹1,340 నుండి ₹1,110కి తగ్గించింది. కొత్త సీఈఓగా అంతర్గత నాయకుడు ఆశిష్ కుమార్ డాష్ (ఏప్రిల్ 1, 2027 నుంచి) బాధ్యతలు స్వీకరించనున్నారని, సమీప భవిష్యత్తులో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. JPMorgan: రేటింగ్‌ను ‘Neutral’కు డౌన్‌గ్రేడ్ చేస్తూ,…

Read Full News

Petrol Price Today: కొండెక్కిన క్రూడ్ ఆయిల్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Jul 24, 2026 6:16 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 24కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

Airtel: బ్యాంకింగ్ రంగంలోకి ఎయిర్‌టెల్.. ఆర్‌బీఐ నుండి NBFC లైసెన్స్.. రూ. 20,000 కోట్ల పెట్టుబడితో సరికొత్త సేవలు! | బిజినెస్

ఈ విషయాన్ని భారతీ ఎయిర్‌టెల్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో అధికారికంగా వెల్లడించింది. జూలై 12, 2026న విడుదలైన ఈ నివేదికలో కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్ మనీ (NBFC), డేటా సెంటర్లు మరియు క్లౌడ్ వ్యాపారాలపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఎయిర్‌టెల్ కొత్త వ్యూహాన్ని వివరించారు. సాధారణ వినియోగదారుడికి ఏం మారుతుంది? ఇప్పటివరకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కేవలం డబ్బు పంపడం, బిల్లులు కట్టడం వంటి పరిమిత సేవలు…

Read Full News

UPI Payments: టీ, టిఫిన్, సిగరెట్‌కి యూపీఐ పేమెంట్స్… భారీగా పడిపోయిన యావరేజ్ ట్రాన్సాక్షన్ |

రోజువారీ అవసరాల కోసం, టీ, స్నాక్స్ లాంటి చిన్న మొత్తాల కొనుగోళ్లకు యూపీఐ వినియోగం భారీగా పెరగడంతో, 2022 తర్వాత యూపీఐ సగటు ట్రాన్సాక్షన్ విలువ గణనీయంగా తగ్గింది. ఇది డిజిటల్ చెల్లింపుల్లో వస్తున్న మార్పును స్పష్టంగా చూపిస్తోంది. గత 4 ఏళ్లలో యూపీఐ సగటు ట్రాన్సాక్షన్ విలువ 30 శాతం తగ్గింది. 2022 జనవరిలో రూ.1,804గా ఉన్న సగటు విలువ, 2026 జూన్ నాటికి రూ.1,273కి పడిపోయింది. మైక్రో పేమెంట్లు, చిన్న వ్యాపారుల వద్ద పెరిగిన…

Read Full News

Gold Loan: మణప్పురం, ముత్తూట్‌కు పోటీగా టాటా క్యాపిటల్… గోల్డ్ లోన్ మార్కెట్లోకి ఎంట్రీ | Tata Capital Enters Gold Loan Business with Majority Stake |

2026 మార్చి 31 నాటికి యోగలోన్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.708 కోట్లు. కంపెనీకి సుమారు 32,000 మంది గోల్డ్ లోన్ కస్టమర్లు ఉన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 162 బ్రాంచ్‌ల ద్వారా సేవలు అందిస్తోంది. కేరళలోని త్రిస్సూర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న యోగలోన్స్ 1991లో స్థాపించబడింది. గోల్డ్ లోన్లతో పాటు వెహికల్ లోన్లు, బిజినెస్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, టర్మ్ లోన్లు, మైక్రోఫైనాన్స్ లోన్లు కూడా అందిస్తోంది. (ప్రతీకాత్మక…

Read Full News

Farmers News: ఒక్కసారి నాటితే 30 ఏళ్లు ఆదాయం.. రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్!

రైతులకు సర్కార్ బిగ్ గిఫ్ట్. భూమి మీది.. పెట్టుబడి ప్రభుత్వానిది! ఈ పంట వేస్తే ఎకరానికి అదిరే లాభం ఖాయం! Source link

Read Full News

SBI Funds IPO: ఒక్క షేర్‌కి రూ.89 లాభం… ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓకు భారీ డిమాండ్ | SBI Funds Management IPO to Open on July 14 GMP Hints at Strong Listing | బిజినెస్

Last Updated:Jul 13, 2026 2:37 PM IST SBI Funds IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ రేపు ప్రారంభం కానుంది. గ్రే మార్కెట్‌లో కనిపిస్తున్న జీఎంపీ ప్రకారం ఈ షేర్ లిస్టింగ్ రోజున దాదాపు 16 శాతం లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ డిమాండ్‌ని ఆసక్తిగా గమనిస్తున్నారు. SBI Funds IPO: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్… ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓకు భారీ డిమాండ్, జీఎంపీ…

Read Full News

UMANG app benefits: ఉమంగ్ యాప్‌లో 8 అద్భుత సేవలు.. ఇవి ఉన్నాయని చాలా మందికి తెలియదు! |

ఎనిమిదవది, స్థానిక పాలనను పౌరులకు దగ్గర చేసే అత్యంత కీలకమైన ఫీచర్ ఇ-డిస్ట్రిక్ట్ (e-District), సిటిజన్ సర్టిఫికెట్ల సేవ. ఉమంగ్ యాప్‌తో పూర్తిస్థాయిలో అనుసంధానమైన అనేక రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక పోర్టల్స్ నివేదికల ప్రకారం, పౌరులు మీ-సేవా కేంద్రాలకు వెళ్లకుండానే, తమకు అత్యవసరమైన జనన, మరణ, కుల, ఆదాయ, నివాస (Domicile) ధృవీకరణ పత్రాల కోసం నేరుగా మొబైల్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రూవ్ అయిన తర్వాత ఆ పత్రాలను అధికారికంగా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. తహసీల్దార్…

Read Full News