Paddy Farming: రైతులకు బిగ్ అలర్ట్!.. వెంటనే ఇవి తెలుసుకోండి.. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం గ్యారంటీ..
వరి నాట్లు వేసిన తర్వాత ఎరువుల వాడకంలో రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలను వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సరైన మోతాదులో ఎరువులు వాడితేనే అధిక దిగుబడితో పాటు నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. Source link
