AI Vs Jobs: మీ ఉద్యోగం సేఫేనా? ఏఐ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్స్ ఇవే! | AI vs Jobs Which Careers Are Most Vulnerable and Which Are Safer | బిజినెస్

Last Updated:Aug 11, 2026 7:03 PM IST AI Vs Jobs | ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేయదు, కానీ వాటి స్వరూపాన్ని మారుస్తుంది. ఏఐతో ఆటోమేట్ అయ్యే పనులు, మానవ నైపుణ్యాలకు అందించే విలువపై ఏఐ ఎక్స్‌పర్ట్ అభిషేక్ చౌహాన్ వివరించారు. AI Vs Jobs: మీ ఉద్యోగం సేఫేనా? ఏఐ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్స్ ఇవే! (image: AI Generated) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మనం పనిచేసే విధానాన్ని వేగంగా…

Read Full News

Business Idea: జస్ట్ రూ.50 వేలు పెట్టుబడి.. నెలకు రూ. 1.5 లక్షల రాబడి! అదిరిపోయే బిజినెస్ ఐడియా!

తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, హోటళ్లు, కేఫ్‌లు, ఆసుపత్రులు, కార్యాలయాలు వంటి విభిన్న రంగాలకు టిష్యూ పేపర్ సరఫరా చేయవచ్చు. సొంత బ్రాండ్‌తో పాటు వైట్-లేబుల్ ఉత్పత్తుల ద్వారా కూడా మార్కెట్‌లో మంచి అవకాశాలు పొందవచ్చు. Source link

Read Full News

Pension News: పెన్షన్ పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ డిమాండ్ | BJP MP Calls for Higher Minimum Pension and Better Social Security for EPS | బిజినెస్

Last Updated:Aug 11, 2026 6:27 PM IST Pension News | ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించనుందా? పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా కనీస పెన్షన్ పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని రాజ్యసభలో కీలక డిమాండ్ వచ్చింది. Pension News: పెన్షన్ పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ డిమాండ్ (ప్రతీకాత్మక చిత్రం) ఈపీఎస్ పెన్షన్ తీసుకుంటున్న లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్. కనీస పెన్షన్ పెంచడంతో…

Read Full News

IPO Alert: మార్కెట్లోకి మరో జ్యువెలర్స్ ఐపీఓ… ఒక్క షేర్ రూ.88 మాత్రమే

IPO Alert | ఐపీఓలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న వారికి శంకేశ్ జ్యువెలర్స్ లిమిటెడ్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ముంబైకి చెందిన ఈ జ్యువెలరీ కంపెనీ ఐపీఓ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. ఐపీఓ తేదీలు, షేర్ ధర, కనీస బిడ్, ఇష్యూ సైజ్ వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం. Source link

Read Full News

SBI Debit Card: మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డుపై రూ.20 లక్షల వరకు బీమా… బ్యాంక్ మేనేజర్ కూడా చెప్పని సీక్రెట్ |

పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్‌లో అర్హత ఉన్న కొన్ని ఎస్‌బీఐ డెబిట్ కార్డులకు ఉంటుంది. డెబిట్ కార్డుతో పాయింట్ ఆఫ్ సేల్ లేదా వ్యాపారి దుకాణంలో కొన్న అర్హత ఉన్న వస్తువులు చోరీ కావడం, ఇంట్లో దొంగతనం జరగడం, ఇంటిని బద్దలుకొట్టి దొంగతనం చేయడం లేదా వాహనం నుంచి వస్తువు చోరీ కావడం వంటి కొన్ని నష్టాల నుంచి ఈ ఇన్సూరెన్స్ రక్షణ ఇస్తుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి 90 రోజుల్లోపు నష్టం జరిగి ఉండాలి. అయితే…

Read Full News

Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనం కొనేవారికి కొత్త రూల్స్.. సబ్సిడీ లెక్కలు మారాయి | PM E-DRIVE Subsidy Revised Electric Two-Wheeler Incentive Capped | బిజినెస్

Last Updated:Aug 11, 2026 4:48 PM IST PM E-DRIVE Subsidy | పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని 2028 వరకు పొడిగించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీ సగానికి తగ్గించారు. కిలోవాట్‌కు రూ.2,500 ప్రోత్సాహకం, గరిష్ఠంగా రూ.5,000 లభిస్తుంది. Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనం కొనేవారికి కొత్త రూల్స్… సబ్సిడీ లెక్కలు మారాయి (ప్రతీకాత్మక చిత్రం) ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM…

Read Full News

Bike vs Scooter: ఆఫీసుకి బైకా? స్కూటరా? తక్కువ పెట్రోల్ ఖర్చుతో ఏది బాగుంటుంది? ఏది కొనాలి? |

రోజుకు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం ఉంటే, అందులో హైవే ప్రయాణం కూడా ఉంటే బైక్‌ను ఎంచుకోవడం మంచిది. ఎక్కువ మైలేజీ, మన్నిక, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులకు ప్రాధాన్యం ఇచ్చేవారికి కూడా కమ్యూటర్ బైక్ సరైన ఎంపిక. మరోవైపు, సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, రోజువారీ అవసరాలకు ఎక్కువ ప్రాక్టికాలిటీ కావడం, సీటు కింద స్టోరేజ్ అవసరం ఉండటం, గేర్లు మార్చకుండా సులభంగా నడపాలనుకోవడం వంటి అవసరాలు ఉంటే పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ మెరుగైన…

Read Full News

IRCTC Andaman Tour: అండమాన్‌లో 6 రాత్రులు… హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ |

టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.87,700, డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.67,300, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.65,200 చెల్లించాలి. ఈ ప్యాకేజీకి మొత్తం 29 మంది ప్రయాణికులతో గ్రూప్‌ను ప్లాన్ చేశారు. ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లేందుకు, తిరిగి రావడానికి విమాన టికెట్లు ప్యాకేజీలో ఉన్నాయి. చెన్నై కనెక్షన్ కూడా ఇందులోనే ఉంటుంది. టూర్‌లో ఉండే అన్ని ప్రాంతాల్లో ఏసీ హోటల్ వసతి కల్పిస్తారు. సైట్‌సీయింగ్, ఒక ప్రాంతం నుంచి…

Read Full News

Instagram: యూజర్ చనిపోయిన తర్వాత ఇన్‌స్టా అకౌంట్ ఏమవుతుంది..? ఈ టాప్ సీక్రెట్ మస్ట్‌గా తెలుసుకోండి |

చాలా మంది తమ మెయిల్ ద్వారా సోషల్ మీడియాలోనే ఎన్ని ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో అన్నింట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదంటే తెలిసిన వాళ్లకు తమ ఐడీ పంపి ఫాలోవర్స్‌గా మార్చుకోవడమే పని పెట్టుకుంటున్నారు. ఇందులో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వాటిలో దూరిపోతుంటారు. ప్రొఫైల్ లాక్, పబ్లిక్ డొమైన్ అంటూ వాళ్ల అప్‌డేట్స్ అన్నీ అందరికి కనిపించేలా కొందరు.. కేవలం తెలిసిన వాళ్లకే కనిపించేలా కొందరు సెట్టింగ్స్‌ పెట్టుకుంటారు.(Photo: File) Source…

Read Full News

Plastic Notes: కొత్త కరెన్సీ వచ్చేస్తోంది… 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో ట్రయల్… కేంద్రం ప్రకటన

Plastic Notes | భారతదేశంలో త్వరలో కొత్త కరెన్సీ రాబోతోంది. పాలిమర్ కరెన్సీ నోట్లు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో ట్రయల్ నిర్వహించనుంది. Source link

Read Full News