PM Modi Reels: ఇన్‌స్టా రీల్స్ ద్వారా జెన్ జీ యూత్‌ని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ.. రికార్డు స్థాయిలో పెరిగిన ఫాలోవర్లు |

Last Updated:Jul 28, 2026 12:02 PM IST PM Modi Reels: నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చుకోవడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తులు. ఆయన తన మైనస్‌లను బాగా గమనించుకుంటారు. వాటిని ప్లస్‌గా మార్చడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తారు. గతంలో ఇలాగే చేసి, సక్సెస్ సాధించారు. ఇప్పుడు జెన్ జీ యువతను ఆకట్టుకునేందుకు ఆయన.. సోషల్ మీడియాపై తన అస్త్రాలను వదులుతున్నారు. ఇన్‌స్టా రీల్స్ ద్వారా జెన్ జీ యూత్‌ని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా పెరిగిన…

Read Full News

Skyroot Aerospace: ప్రధాని మోదీతో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుల భేటీ.. విక్రమ్ రాకెట్ విజయంపై హర్షం |

Last Updated:Jul 28, 2026 11:28 AM IST Skyroot Aerospace: స్కైరూట్ వ్యవస్థాపకులతో జరిగిన చర్చలు చాలా అద్భుతంగా ఉన్నాయనీ, వారు ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం గురించి, భవిష్యత్తు అంతరిక్ష ప్రణాళికల గురించి వారి ఆలోచనలను వినడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు. ప్రధాని మోదీతో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుల భేటీ (Image – x – @SkyrootA) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల…

Read Full News

Amarnath Yatra Pilgrims Bus Accident: అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్ యాక్సిడెంట్.. పలువురికి తీవ్రగాయాలు |

Last Updated:Jul 28, 2026 11:36 AM IST Amarnath Yatra Pilgrims Bus Accident: జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. News18 Amarnath Yatra Pilgrims Bus Accident: అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో గండ్ సమీపంలోని హరిగనివాన్ వద్ద ఉన్న…

Read Full News

World's Most Beautiful Boarding School: 172 ఏళ్ల హిస్టరీ కలిగిన పాఠశాల.. మన దగ్గరున్న ఈ వరల్డ్ బ్యూటిఫుల్ బోర్డింగ్ స్కూల్ పేరు 99% మందికి తెలియదు

World’s Most Beautiful Boarding School: హిమాలయ కొండల మధ్య నెలకొని 170 సంవత్సరాలకు పైగా సుసంపన్నమైన చరిత్రను కలిగి ఉన్న ఈ పాఠశాల ప్రాంగణం. దాని అద్భుతమైన భౌగోళిక ప్రదేశం, వారసత్వ వాస్తుశిల్పం, విశిష్టమైన విద్యా వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. Source link

Read Full News

Train Viral Video: రన్నింగ్ ట్రైన్ ఏసీ కోచ్ అప్పర్ బెర్త్‌లో ఏంట్రా బాబు ఈ పనులు.. ప్రయాణికుడి చేష్టలతో నెటిజన్లు ఫైర్ | ట్రెండింగ్

Last Updated:Jul 28, 2026 9:45 AM IST Train Viral Video: భక్తి, విశ్వాసం పేరుతో కొందరు చేసే పనులు పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించడమే కాదు వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. పక్కవాళ్లకు అసౌకర్యంగా ఉన్నప్పటికి తమలో ఉన్న భక్తిని నలుగురిలో చాటుకోవాలనే తపనో లేక నిత్య పూజలు చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే కరుణిస్తాడనే గుడ్డి నమ్మకమో తెలియదు కాని ఓ వ్యక్తి కదులుతున్న రైలులో…

Read Full News

Ebola outbreak Congo: మళ్లీ ఎబోలా టెన్షన్.. కాంగోలో విజృంభణ.. వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన |

ప్రస్తుతం కాంగోలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జూలై చివరి నాటికి 2,500కు పైగా నిర్ధారిత కేసులు, 1,000కి పైగా మరణాలు నమోదయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం మరణాల సంఖ్య 1,400 దాటింది. కొత్త కేసుల్లో ఎక్కువ కేసులు.. ఇప్పటివరకూ గుర్తించిన కాంటాక్ట్‌లను దాటి.. వేరే ప్రాంతాల్లో నమోదైనవి. అంటే దాని అర్థం.. ఈ వ్యాధి.. మరిన్ని కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్లే. అంటే.. దీన్ని కంట్రోల్ చెయ్యడం మరింత కష్టం అవుతున్నట్లేనని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఇవి…

Read Full News

Gen Z Cases: ఢిల్లీ జెన్ జీ కేసులు రద్దు కావా? ఎత్తివేయడం కష్టమా? చట్టం ఏం చెబుతోంది? ఏంటి సమస్య? |

కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో CJP ప్రతినిధులు 3 రౌండ్ల చర్చలు జరిపి, జులై 25న తమ 36-37 రోజుల ఆందోళనను ఉపసంహరించుకున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ సంబంధిత ఆత్మహత్యల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు CJP ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలోని 20-30 కేసులతో పాటూ, ఇతర రాష్ట్రాల్లోని కేసులను కూడా ఉపసంహరించుకుంటామనీ, భవిష్యత్తులో కొత్త కేసులు పెట్టబోమని హామీ ఇచ్చింది….

Read Full News

Anti-Paper Leak Law: జెన్ జీ ఎదురుచూస్తోంది.. నేడు పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ |

బిల్లులోని కీలక ముఖ్యాంశాలు, కఠిన శిక్షలు: ది హిందూ రిపోర్టుల ప్రకారం గతంలో ఉన్న 2024 చట్టాన్ని ఈ కొత్త సవరణ బిల్లు ద్వారా మరింత కఠినతరం చేశారు. * పేపర్ లీకేజీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్పడే వ్యక్తులకు గరిష్ట జైలు శిక్షను ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. అలాగే, విధించే జరిమానాను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెంచారు. * పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసే ప్రైవేట్ లేదా అనుబంధ…

Read Full News

CJP Spokesperson Ratna : చట్టపరమైన పోరాటానికి సిద్ధం!

దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారుల అరెస్టులు, నిర్బంధాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి రత్నా కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల వ్యవహారంపై చట్టపరమైన పోరాటం చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అరెస్టు చేసిన వారందరికీ న్యాయపరమైన సహాయం అందిస్తామని, బాధితుల హక్కుల కోసం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. Source link

Read Full News