ప్రభన్యూస్

Congress Holds Women's March : రాజ్భవన్ను ముట్టడించిన మహిళలు



తిరువనంతపురంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం మహిళా కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారానికి నిరసనగా మహిళా కాంగ్రెస్ శ్రేణులు తిరువనంతపురంలో భారీ ‘ఉమెన్స్ మార్చ్’ (Women’s March) చేపట్టాయి. నల్ల బట్టలు ధరించి రాజ్భవన్కు భారీగా తరలివెళ్లిన ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 4:33 pm Digital Edition : Prabhanews
Congress Holds Women's March : రాజ్భవన్ను ముట్టడించిన మహిళలు

తిరువనంతపురంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం మహిళా కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారానికి నిరసనగా మహిళా కాంగ్రెస్ శ్రేణులు తిరువనంతపురంలో భారీ 'ఉమెన్స్ మార్చ్' (Women's March) చేపట్టాయి. నల్ల బట్టలు ధరించి రాజ్భవన్కు భారీగా తరలివెళ్లిన ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Source link