ప్రభన్యూస్

IPO This Week: ఈ వారం 3 కొత్త IPOలు.. ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం? |

Last Updated:Jun 29, 2026 7:33 AM IST 3 IPOs Opening This Week: స్టాక్ మార్కెట్‌లో కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పెట్టుబడిదారులకు ఈ వారం మంచి ఛాన్స్ దక్కనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, టెక్స్‌టైల్, ప్యాకేజింగ్ రంగాలకు చెందిన మూడు కంపెనీలు తమ IPOలను ప్రారంభిస్తున్నాయి. మరి ఈ మూడు ఇష్యూల్లో ఏది పెట్టుబడికి అనుకూలంగా ఉండొచ్చు? వాటి ముఖ్య వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

Samantha: సమంత ఫ్యాన్స్‌కు పండగే.. ‘మా ఇంటి బంగారం 2’ ఫిక్స్.. స్టేజ్‌పైనే డైరెక్టర్ సీక్రెట్ రివీల్

‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో సమంత భర్త రాజ్ నిడిమోరు సంచలన ప్రకటన చేశారు. మరో రెండేళ్లలో ‘మా ఇంటి బంగారం 2’తో మరింత వినోదాన్ని అందిస్తామని ప్రకటించగా, దర్శకురాలు నందిని రెడ్డి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. Source link

Read Full News

Dryfruits: బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు.. ఏ నట్స్ ఏ సమయంలో తినాలో తెలుసా?

చాలా మంది నట్స్ తింటారు కానీ ఏ సమయంలో తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలియదు. సరైన సమయంలో, సరైన పరిమాణంలో తింటే శరీరం వాటిలోని పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తుంది. Source link

Read Full News

Ayodhya Ram Mandir donation scam: అయోధ్య రామాలయ విరాళాల కేసులో నిందితులు వీరే.. ఆ దొంగ ముఖాలను చూడండి! |

మనీష్ యాదవ్: ఈ నిందితుడు ఎవరంటే.. సుమారు నాలుగైదు నెలల కిందట విరాళాల హుండీలను నిర్వహించడానికి టిన్ను యాదవ్ నియమించిన రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను మేనల్లుడు ఇతను. పోలీసులూ, దర్యాప్తు సంస్థలూ.. ఇటీవల ఇతని పూర్వీకుల, స్థానిక ఆస్తులపై దాడులు చేసి, అక్రమంగా దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు జరిపిన విస్తృత సోదాల్లో, నిందితుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో బంగారం, వెండి ఆభరణాలు,…

Read Full News

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలంగాణ వాతావరణం: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం బాగా చల్లబడింది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం సోమవారం (జూన్ 29) నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని…

Read Full News

AP and Telangana News Live: వరంగల్‌లో చిరుతపులి సంచారం.. ఆ ఏరియాకి అలర్ట్! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

SBI Green Car Loan: ఎలక్ట్రిక్ కార్‌కు 100 శాతం వరకు లోన్… తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ ఈవీ లోన్స్ | SBI Green Loan Makes It Easy and Affordable to buy EV | బిజినెస్

అర్హత నిబంధనలు, గరిష్ట లోన్ మొత్తం సాలరీ పొందే ఉద్యోగులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ లో పని చేసే వారు, మహారత్న, నవరత్న, మినిరత్న కంపెనీలు, డిఫెన్స్ సాలరీ ప్యాకేజ్, పారా మిలిటరీ సాలరీ ప్యాకేజ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్యాకేజ్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు అందరూ అర్హులు. వీరి కనీస వార్షిక ఆదాయం 3,00,000 రూపాయలు కావాలి. వీరికి గరిష్ట లోన్ మొత్తం నెలవారీ నికర ఆదాయం 48 రెట్లు వరకు ఉంటుంది….

Read Full News

Final Journey with State Honours | ప్రభుత్వ లాంఛనాలతో భాగ్యరాజ్‌కు తుది వీడ్కోలు |

Last Updated: Jun 28, 2026, 10:24 IST ప్రముఖ సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ప్లే’గా గుర్తింపు పొందిన ఆయన మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచిన పార్థివ దేహానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ నటీనటులు నివాళులర్పించారు. కాగా, భాగ్యరాజ్ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన అంత్యక్రియలను…

Read Full News

Cancer: 2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్… ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్!

Cancer: భారతీయులలో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు! 2030 నాటికి దేశంలో 20 లక్షల కొత్త కేసులు నమోదవుతాయంటూ ఎయిమ్స్, ఐసీఎమ్‌ఆర్ డాక్టర్ల షాకింగ్ నివేదిక తెలిపింది… Source link

Read Full News

Mann Ki Baat 135th Episode: బంగారం కొనవద్దు.. మన్ ‌కీ బాత్‌లో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు |

“ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో అనేక అభివృద్దులు జరిగాయి. దేశ భద్రత, ఆత్మనిర్భరత విషయంలో చాలా ముందు అడుగులు పడ్డాయి. ముఖ్యంగా భారత నౌకా దళంలోకి మూడు కీలక యుద్ధ నౌకలు చేరాయి. నౌకుల తయారీ, డిజైన్ అంతా దేశీయంగా జరిగింది. జూన్ నెలలో వైమానిక రంగంలో కూడా అభివృద్ధి జరిగింది. C-295 15 A అనే యుద్ధ విమానం.. ఇండియాలో తయారైంది. అది పూర్తి స్థాయిలో ఆకాశంలో ఎగిరింది. ఇప్పుడు అలాంటి 40 యుద్ధ…

Read Full News