Telangana Chief Secretary: తెలంగాణ కొత్త సీఎస్‌ సంజయ్ జాజు ఎవరు?.. ఇన్ని రోజులు ఆయన ఎక్కడ పని చేశారు? | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 26, 2026 3:16 PM IST తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది. కే. రామకృష్ణారావు పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సేవల నుంచి తిరిగి వచ్చిన సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు. News18 తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్…

Read Full News

8th Pay Commission: 8వ వేతన సంఘంపై గుడ్‌న్యూస్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో బేసిక్ పే, HRA ఎంత పెరుగుతుందో తెలుసా? |

మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. ప్రస్తుతం సుమారు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు 8వ వేతన సంఘం నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. వేతన సంఘం సిఫార్సుల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఉద్యోగుల పే మ్యాట్రిక్స్‌లోని ప్రస్తుత బేసిక్ పేను ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించడం ద్వారానే కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. బేసిక్ పే పెరిగిన వెంటనే HRA, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర…

Read Full News

Murali Mohan: సీనియర్ హీరో మురళి మోహన్ చేతుల మీదుగా ఆలోచన మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 27, 2026 9:40 AM IST షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ఆలోచన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సీనియర్ హీరో మురళి మోహన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. News18 పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి ,…

Read Full News

Ants: వర్షాలకు ఇంట్లోకి చీమలు గుంపులు గుంపులుగా వస్తున్నాయా? ఈ పొడి చల్లితే చాలు.. క్షణాల్లో మాయం..!

వర్షాకాలంలో చీమల బెడద పెరుగుతోంది, నిపుణులు పసుపు పొడి లేదా పేస్ట్ ను తలుపులు, కిటికీల వద్ద చల్లడం, వంటగది శుభ్రంగా ఉంచడం, తీపి పదార్థాలు మూసివేయడం సూచిస్తున్నారు. Source link

Read Full News

PM Modi Seychelles Visit 2026: నేడు ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన.. భారత్‌కు కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇవే! |

మోదీ పర్యటన షెడ్యూల్ ఏంటి? ఈ పర్యటన జూన్ 27 నుంచి జూన్ 29 వరకు సాగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతేకాదు, సీషెల్స్ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించబోయే తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. జూన్ 28న అక్కడ నివసిస్తున్న 15,000 మందికి పైగా ఉన్న భారతీయ సంతతితో (Indian Diaspora) ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు….

Read Full News

Tirumala Temple: వేదఘోషల నడుమ జ్యేష్ఠాభిషేకం.. వజ్ర కవచంలో వెలుగొందిన శ్రీవారు..!

తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రారంభం, శ్రీ మలయప్పస్వామికి వజ్రకవచంతో ఊరేగింపు, శని ముత్యపు కవచం, ఆది స్వర్ణకవచ దర్శనం, వేలాది భక్తులు పాల్గొన్నారు Source link

Read Full News

తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. కీలక శాఖల్లో భారీ మార్పులు | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 26, 2026 4:26 PM IST తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక శాఖల్లో కొత్త నియామకాలు చేపట్టింది. సీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియామకం, అజిత్ రెడ్డికి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు, అలాగే అటవీ శాఖలో వినయ్ కుమార్‌కు HoFF అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. News18 తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేపడుతూ 13 మంది ఐఏఎస్…

Read Full News

Tax Rules: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ ట్యాక్స్ రూల్స్ మర్చిపోతే చిక్కులే

Tax Rules | మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా విదేశీ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఏ పెట్టుబడిపై ఎంత పన్ను చెల్లించాలి? ఏ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకోవడం ప్రతి పెట్టుబడిదారుడికి ఎంతో అవసరం. Source link

Read Full News

K.Bhagyaraj Passes Away: ప్రముఖ హీరో, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. దిగ్భ్రాంతిలో చిత్రపరిశ్రమ

K Bhagyaraj: ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూశారు. స్క్రీన్‌ ప్లే కింగ్‌గా పేరు సంపాదించుకున్న ఈ లెజెండ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆకస్మిక ఆనారోగ్య సమస్యకు కారణం ఏమిటి? Source link

Read Full News

Coffee: ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి |

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు కాఫీ తాగడం చాలా మందికి సాధారణంగా సురక్షితమైన పరిమాణంగా పరిగణిస్తారు. కాఫీలో ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటను తగ్గించి, మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే కాఫీ తాగిన తర్వాత ఉత్సాహంగా, ఏకాగ్రతతో పని చేయగలుగుతారు. Source link

Read Full News