Telangana Chief Secretary: తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజు ఎవరు?.. ఇన్ని రోజులు ఆయన ఎక్కడ పని చేశారు? | తెలంగాణ వార్తలు
Last Updated:Jun 26, 2026 3:16 PM IST తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది. కే. రామకృష్ణారావు పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సేవల నుంచి తిరిగి వచ్చిన సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు. News18 తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్…
