గుడిలో కొబ్బరికాయ కొడితే సగం ఎందుకు వాళ్లే తీసుకుంటారు?.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..! | తెలంగాణ వార్తలు
Last Updated:Jun 29, 2026 7:26 PM IST కోడె మొక్కులు, కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని భీమేశ్వర స్వామిని ప్రార్థించారు. + News18 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వరాలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శివారాధనకు విశేష ప్రాధాన్యం ఉండటంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు….
