Train: పట్టాలపై పడుకున్న యువకుడు.. క్షణంలో జరిగిన అద్భుతం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jun 29, 2026 7:15 PM IST కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. + News18 కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే వేగంగా…
