ప్రభన్యూస్

Train: పట్టాలపై పడుకున్న యువకుడు.. క్షణంలో జరిగిన అద్భుతం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 29, 2026 7:15 PM IST కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. + News18 కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే వేగంగా…

Read Full News

గుడిలో కొబ్బరికాయ కొడితే సగం ఎందుకు వాళ్లే తీసుకుంటారు?.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 29, 2026 7:26 PM IST కోడె మొక్కులు, కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని భీమేశ్వర స్వామిని ప్రార్థించారు. + News18 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వరాలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శివారాధనకు విశేష ప్రాధాన్యం ఉండటంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు….

Read Full News

Gold: ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేస్తున్న భారతీయులు.. 3 నెలల్లో 50 టన్నుల బంగారం ఢమాల్.. గోల్డ్ మార్కెట్ షాక్.. |

పాత బంగారం విక్రయాలు పెరగడంతో దేశంలో గోల్డ్ రీసైక్లింగ్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. లాకర్లలో ఉపయోగించకుండా ఉన్న పాత ఆభరణాలను ప్రజలు విక్రయిస్తుండగా, వాటిని కరిగించి మళ్లీ కొత్త నగల తయారీలో వినియోగిస్తున్నారు. దీంతో రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా గణనీయమైన లాభం చేకూరుతోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, ముత్తూట్ ఎగ్జిమ్ సంస్థకు చెందిన 100కు పైగా గోల్డ్ పాయింట్లలో పాత బంగారం కొనుగోళ్లు సుమారు 40 శాతం పెరిగాయి. సంస్థ సీఈఓ కేయూర్…

Read Full News

Vaazha 2: రూ.10 కోట్లతో తీస్తే రూ.234 కోట్ల వసూళ్లు! బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆ ‘నలుగురు పనికిరాని’ ఫ్రెండ్స్ కథేంటి..

కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’ ప్రపంచవ్యాప్తంగా రూ.234 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ సినిమా భారీ ఆదరణను సొంతం చేసుకుంటోంది. Source link

Read Full News

Storage Tips: బిస్కెట్లు, స్నాక్స్ బయట పెడితే మెత్తబడిపోతున్నాయా?.. ఈ ఒక్క చిట్కాతో మళ్లీ కరకరలాడతాయి! | లైఫ్ స్టైల్

Last Updated:Jun 29, 2026 3:29 PM IST ఉదయం టీతో తినే బిస్కెట్ అయినా, సాయంత్రం స్నాక్స్‌గా తినే నమకీన్ అయినా క్రంచ్ లేకపోతే వాటి రుచి కూడా తగ్గిపోతుంది. అయితే అలాంటి బిస్కెట్లు లేదా స్నాక్స్‌ను పారేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలతో వాటిని మళ్లీ కొత్తవాటిలా కరకరలాడేలా చేసుకోవచ్చు. News18 వర్షాకాలం ప్రారంభం కాగానే గాలిలో తేమ (హ్యూమిడిటీ) ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ తేమ ప్రభావం మనం తినే ఆహార…

Read Full News

Ghost Marriage: 25 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి, అబ్బాయికి పెళ్లి.. ఎలా..? ఎందుకు చేశారో తెలుసా..?

Ghost Marriage: కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలు, తమ పూర్వీకుల ఆత్మలను శాంతింపజేయడానికి అలాగే తమ కుటుంబానికి సంభవించిన దురదృష్టాలను తొలగించుకోవడానికి, దశాబ్దాల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు వివాహం జరిపించాయి. Source link

Read Full News

Tirumala: వజ్ర కవచంలో దివ్య మంగళరూపం.. కన్నుల పండువగా శ్రీవారి దర్శనం..! Tirumala Jyestabhishekam festival. |

Last Updated:Jun 26, 2026 10:29 PM IST తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి, రెండో రోజు వజ్రకవచంతో శ్రీ మలయప్పస్వామి దర్శనం, సహస్రదీపాలంకార సేవ, భారీగా భక్తుల రద్దీ + News18 తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో రెండో రోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అత్యంత విలువైన వజ్రకవచాన్ని ధరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. వేద మంత్రోచ్చారణల…

Read Full News

Telangana BJP: తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే.. కాంగ్రెస్ పని ఖతం: నితిన్ నబీన్ | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 29, 2026 5:03 PM IST తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. వరంగల్, భువనగిరి పర్యటనలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉపాధి, అభివృద్ధి హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. Telangana BJP తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి భారతీయ…

Read Full News

Gadget Charging Cost: ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఛార్జింగ్‌కి ఏడాదిలో ఎంత కరెంట్ ఖర్చవుతుందో తెలుసా..? |

Laptop-Smartphone Charging Power Consumption: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల వంటి పరికరాలను ఛార్జ్ చేస్తుంటారు. చాలా కుటుంబాలలో ఇలాంటి పరికరాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. వాటిని ప్రతిరోజూ ఛార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుంది. ఈ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్ వినియోగించబడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మీ దగ్గర కూడా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి అనేక గాడ్జెట్‌లు ఉండి ఉంటాయి.కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయం…

Read Full News

Annapurnamma at Teaser Launch | Tollywood Buzz | హ్యాపీ జర్నీ టీజర్ లాంచ్ వేడుకలో అన్నపూర్ణమ్మ

నటి అన్నపూర్ణమ్మ హైదరాబాద్లో జరిగిన హ్యాపీ జర్నీ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. Source link

Read Full News