ప్రభన్యూస్

RBI New Rules: లోన్ ఉన్నవారికి బిగ్ అలర్ట్.. EMIపై RBI సంచలన రూల్!

హోమ్‌లోన్‌ తీసుకున్న లక్షలాది మందిపై ప్రభావం చూపేలా RBI కీలక ప్రతిపాదన చేసింది. ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే వడ్డీ రేట్లు మారుతున్న కొన్ని ఫ్లోటింగ్‌ రేట్‌ లోన్లలో ఇకపై మూడు నెలల్లోపు రీసెట్‌ చేసే విధానం రానుందా? Source link

Read Full News

దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్ళ పంపిణీ చేసిన మంత్రి ప్రభ న్యూస్ ఖమ్మం కూసుమంచి ఆగస్టు – 19 దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆర్థిక, సామాజిక వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా…

Read Full News

Tirupati Train: తిరుమల వెళ్లేవారికి గుడ్ న్యూస్… రేపటి నుంచి మరో రెగ్యులర్ ట్రైన్

Tirupati Train | తిరుమల వెళ్లే భక్తులకు రైల్వే నుంచి మరో గుడ్ న్యూస్. మరో రెగ్యులర్ ట్రైన్‌ని ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ రూట్, టైమింగ్స్ తెలుసుకోండి. Source link

Read Full News

బెట్టింగ్ యాప్‌ల కేసులో నిధి అగర్వాల్.. ఈడీ ముందు హాజరు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 1:41 PM IST బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ ముందుకు హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రచారం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గాల ద్వారా చెల్లింపుల ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. News18 ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్…

Read Full News

Mutton: మటన్‌లో ఈ భాగంలోనే కొవ్వు ఎక్కువ.. ఎక్కువగా తింటే ప్రమాదాలు తప్పవు! |

మటన్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన నాన్‌వెజ్ ఆహారం. వారానికి ఒకసారి లేదా రెండు మూడు సార్లు మటన్ తినే వారు కూడా చాలామంది ఉంటారు. మటన్‌లో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తం తయారవ్వడానికి, కండరాలు బలపడేందుకు, రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. అయితే మటన్‌లోని అన్ని భాగాలు ఒకేలా ఆరోగ్యకరమైనవి కావు. కొన్ని భాగాల్లో కొవ్వు (ఫ్యాట్),…

Read Full News

Smart TV USB Port Uses: మీ టీవీలోని USB పోర్ట్‌ ఉపయోగం ఏంటీ.. ఇది 80శాతం మందికి తెలియదు

Smart TV USB Port Uses: ఛార్జర్ అడాప్టర్ అందుబాటులో లేనప్పుడు ఈ USB పోర్ట్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఇతర చిన్న పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు. Source link

Read Full News

భారత బఫెలో మీట్‌కు విదేశాల్లో ఫుల్ డిమాండ్.. ఎగుమతుల్లో ఏకంగా 5.1 బిలియన్ డాలర్లు |

Last Updated:Aug 19, 2026 12:46 PM IST భారత్‌ వ్యవసాయ ఎగుమతుల్లో ఓ కీలక ఉత్పత్తి ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2025-26లో తొలిసారి $5 బిలియన్‌ మార్క్‌ను దాటిన బఫెలో మీట్‌ ఎగుమతులు.. 2026 ఏప్రిల్‌-జూన్‌లో ఏకంగా 66.6% వృద్ధి సాధించాయి. (Credits: Shutterstock) భారత్‌ వ్యవసాయ ఎగుమతుల్లో బఫెలో మీట్‌ (గేదె మాంసం) కీలక స్థానాన్ని సంపాదించుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దీని ఎగుమతులు ఏకంగా 25.6 శాతం పెరిగి 5.1…

Read Full News

SIP Investment: మీ జీతం ఎంతైనా సరే.. రూ.1,000తో SIP మొదలుపెట్టి కోటి లక్ష్యాన్ని ఇలా చేరొచ్చు!

SIP Investment: నెలకు కేవలం రూ.1,000తో SIP ప్రారంభించి, ప్రతి ఏడాది పెట్టుబడిని 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తే దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తుందని ఊహిస్తే, ఈ విధానంలో సుమారు 31 ఏళ్లలో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చని గణితపరమైన అంచనా చెబుతోంది. అయితే మార్కెట్ రాబడులు స్థిరంగా ఉండవు కాబట్టి ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. Source link

Read Full News

Acid Bugs: బాబోయ్ ఈ పురుగులతో జాగ్రత్త.. కుడితే కాదు, ఇలా చేస్తేనే ప్రమాదం!

పురుగులు కుట్టడం వల్ల ఇలా అయ్యిందా లేక పురుగు కుడితేనే ఇలా విషయాలను మెడికవర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పద్మనాభం న్యూస్18 తెలుగుతో అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

AI Security: హైదరాబాద్‌లో AI సెక్యూరిటీ సెంటర్.. 200 మందికి పైగా ఇంజినీర్ల నియామకం! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 10:22 AM IST AI Security: హైదరాబాద్‌కు మరో భారీ టెక్ బూస్ట్ లభించింది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ Proofpoint నగరంలో AI సెక్యూరిటీ ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో AI ఆధారిత సైబర్ సెక్యూరిటీకి పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు వచ్చే 12–24 నెలల్లో 200 మందికి పైగా ఇంజినీర్లను నియమించుకోవాలని కంపెనీ భావిస్తోంది. News18 గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రూఫ్‌పాయింట్ హైదరాబాద్‌లో AI…

Read Full News