PM Modi: ‘దేశ అభివృద్ధికి అసలైన ఇంధనం యువతే’.. ప్రధాని మోదీ |
Last Updated:Aug 01, 2026 6:58 PM IST దేశ పురోగతిలో యువతదే కీలకపాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఉత్పాదక రంగం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ వారి ప్రతిభ విశేషమైనదని కొనియాడారు. కర్ణాటకలోని మైసూర్లో నిర్మించిన ‘స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం’ (వివేక స్మారక) ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. News18 నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, వారి సామర్థ్యమే దేశానికి అతిపెద్ద బలం అని ప్రధానమంత్రి…
