ప్రభన్యూస్

Tollywood: అయ్యగారితో పాటు ఈ టాలీవుడ్‌ స్టార్‌లకు ఇండియన్ పాస్‌పోర్టే లేదా?.. ఓరిబాబోయ్ ఇదెక్కడి ట్విస్ట్‌రా అయ్యా..!

పౌరసత్వం అనేది ఒక వ్యక్తి నిర్దిష్ట దేశానికి చెందిన పౌరులు అని నిరూపించే హక్కు. ఇది చట్ట ప్రకారం దేశ పౌరులకు వర్తిస్తుంది. కొన్ని దేశాలు డ్యుయల్ సిటిజన్‌షిప్‌ను అందిస్తున్నాయి. అంటే ఒకటి కంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని అంగీకరిస్తున్నాయి. Source link

Read Full News

Mysore: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్ |

Last Updated:Aug 03, 2026 6:53 AM IST Mysore: ఏడుస్తున్న పసిపాపను ఊరడించేందుకు బంధువు ఆప్యాయంగా కొనిచ్చిన ఒక రూపాయి చిప్స్ ప్యాకెట్ ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం చిప్స్ ప్యాకెట్ లోపల ఉచిత బహుమతిగా (Toy Prize) వచ్చిన ప్లాస్టిక్ బంతి ఒక మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. ప్లాస్టిక్ బంతిని తినే పదార్థం అనుకుని నోట్లో వేసుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక పసికందు విలవిలలాడుతూ కన్నుమూసిన…

Read Full News

Crude Oil: ఒక్కసారిగా కుప్పకూలిన ముడి చమురు ధరలు.. బ్యారెల్‌కు భారీ పతనం | బిజినెస్

Last Updated:Aug 03, 2026 11:54 AM IST Crude Oil Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు సోమవారం భారీగా క్షీణించాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనే సంకేతాలు, అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశావహ వాతావరణం నేపథ్యంలో MCXలో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 6 శాతానికి పైగా పడిపోగా, బ్రెంట్, WTI ధరలు కూడా భారీ నష్టాలను నమోదు చేశాయి. News18 పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయనే సంకేతాలు కనిపించడంతో…

Read Full News

Nithiin: శృంగార నవలలు రాసే 'అలియాస్ రుక్మిణీ'.. బాబోయ్ నితిన్ ఈ సారి పిచ్చెక్కించే కాన్సెప్ట్‌తో వస్తున్నాడుగా..!

నితిన్ హిట్టు కొట్టి ఆరేళ్లు అయింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘భీష్మ’ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఇంకో హిట్టు కొట్టలేదు. ప్రస్తుతం ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నానితో చేతులు కలిపాడు. నాని ప్రొడ్యూసర్‌గా తన యూనానిమస్ బ్యానర్‌లో చేస్తున్న సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అలియాస్ రుక్మిణీ అనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ…

Read Full News

Onions: వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడవుతున్నాయా?.. ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేస్తే సరి!

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లిపాయలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఉల్లిగడ్డలను చాలా రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. Source link

Read Full News

Shravan Monday Rudrabhishek Grandeur In Kashi | శ్రావణ సోమవారం.. కాశీలో రుద్రాభిషేక వైభవం

శ్రావణ తొలి సోమవారం సందర్భంగా వారణాసిలోని బ్రహ్మ నివాస్ ఆలయంలో మహా రుద్రాభిషేకం నిర్వహించగా, శ్రీ కాశీ విశ్వేశ్వరునికి మంగళహారతి వైభవంగా జరిగింది. Source link

Read Full News

UPI చెల్లింపులకు ఆర్‌బీఐ కొత్త రూల్!.. డబ్బులు పంపే ప్రతి సారి ఈ పని చేయాల్సిందే..! | బిజినెస్

Last Updated:Aug 03, 2026 10:56 AM IST భారత్‌లో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు యూపీఐ లావాదేవీల్లో కొత్త కన్ఫర్మేషన్ ప్రాంప్ట్ ప్రవేశపెట్టాలని బ్యాంకులు ఆర్‌బీఐకి ప్రతిపాదించాయి. ఇది ఏ లావాదేవీలకు వర్తిస్తుంది? ఎలా పనిచేస్తుంది? వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి. Digital Payment భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశంలోని ప్రధాన…

Read Full News

‎Karthika Deepam Serial Today August 3rd Episode: నీకు సూరజ్‌కు పెళ్లి ఫిక్స్.. నువ్వు అతన్ని చేసుకోవాల్సిందే జ్యోత్స్న! సైకో అక్కకు మూడింది!

‎Karthika Deepam Serial Today August 3rd Episode: కార్తీక దీపం 2 సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు ఆగష్టు 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Holy Dip In Sarayu On Monday | శ్రావణ తొలి సోమవారం.. అయోధ్య సరయూలో పవిత్రస్నానాలు

శ్రావణ మాస తొలి సోమవారం సందర్భంగా అయోధ్యలోని సరయూ నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, శ్రీరాముడు, శివుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. Source link

Read Full News

Liquor: మందుబాబులకు బిగ్ అలర్ట్.. మీరు ఈ బ్రాండ్స్ విస్కీ, రమ్ తాగుతున్నారా?

FSSAI: దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లను వినియోగించే వారికి కీలక అప్డేట్. కొన్ని ప్రముఖ మద్యం తయారీ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. Source link

Read Full News