ప్రభన్యూస్

Indian Railways: రైలు ఏసీ బోగీల్లో ఛీ ఏంటీ చెండాలమైన పనులు.. 4 ఏళ్లలో జరిగిన చీకటి తప్పులను బయటపెట్టిన ఇండియన్ రైల్వే |

Last Updated:Jul 13, 2026 10:49 AM IST Indian Railways: ఇండియన్ రైల్వేలోని ఏసీ కోచ్‌ ప్రయాణం చాలా సౌకర్యం అనే చెప్పాలి. కాస్త డబ్బులు ఎక్కవ తీసుకునే రైల్వేశాఖ ప్రయాణికులకు జర్నీ టైమ్‌లో ఏసీ (AC) కోచ్‌లలో ప్రయాణించే వారికి రెండు బెడ్‌షీట్లు, ఒక దిండు, దిండు కవర్ , ఫేస్ టవల్ ఉన్న ఒక చక్కగా ప్యాక్ చేసిన బెడ్‌రోల్ (linen bedroll) అందించబడుతుంది. Source link

Read Full News

TTD Board Meeting | టీటీడీ బోర్డు మీటింగ్.. 60కి పైగా అంశాలపై చర్చ

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలకమండలి అత్యంత కీలక సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో ఎం. రవిచంద్ర మరియు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.#brnaidu #ttd #tirumalatemple Source link

Read Full News

Sanathnagar ESI OPD Block: హైదరాబాద్ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య ఆశ.. సనత్ నగర్ ESI OPD బ్లాక్ నేడు ప్రారంభం | తెలంగాణ వార్తలు

సనత్ నగర్ ESI కొత్త OPD బ్లాక్ ఎందుకు ముఖ్యం? హైదరాబాద్‌లో ESI సేవలు ఎప్పటికప్పుడు మెరుగుపడుతున్నాయి. కానీ రోజువారీ వేల మంది రోగులు వచ్చే OPDలో గతంలో కొన్ని సమస్యలు ఉండేవి. కొత్త బ్లాక్ ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించేలా రూపొందించారు. ఇది 43,612 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించినది. దీని నిర్మాణ వ్యయం సుమారు ₹211 కోట్లు. ఈ బ్లాక్‌ను ఇవాళ కేంద్ర కార్మిక మంత్రి మనసుఖ్ మాండవియా ప్రారంభించనున్నారు. ఇది దేశవ్యాప్తంగా 7…

Read Full News

Gold Price Today: ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ రేట్లు డౌన్.. 10 గ్రాముల ధర ఎంతంటే? ఇదే కొనడానికి బెస్ట్ టైమా? |

అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,900కు చేరుకుంది. నిన్నటి కంటే రూ.100 తగ్గింది. భారతదేశంలో ఎక్కువ మంది ఆభరణాల కొనుగోలుకు 22 క్యారెట్ల బంగారాన్నే ఉపయోగిస్తారు. దీంతో ఈ ధరల మార్పు నేరుగా నగల కొనుగోలుదారులపై ప్రభావం చూపుతుంది. చిన్న మొత్తంలో తగ్గుదల కనిపించినప్పటికీ, భారీ బడ్జెట్‌తో బంగారం కొనుగోలు చేసే వారికి ఇది కొంత మేర ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా ఈరోజు తగ్గుదల…

Read Full News

Anupam Kher : అనుపమ్ ఖేర్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షాల మధ్య పాత వివాదం సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో అనుపమ్ ఖేర్ను ఉద్దేశించి నసీరుద్దీన్ షా చేసిన “క్లౌన్” (జోకర్) వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తాను ఇటీవలే అయోధ్య రామమందిరాన్ని దర్శించుకుని, అక్కడ జరిగిన విరాళాల చోరీ వివాదంపై మాట్లాడినందుకే కొందరు అజెండా ప్రకారం తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. Source…

Read Full News

Jamun GK: నేరేడు పండును ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తారో తెలుసా? 99% మంది జామున్ అనుకుంటారు కానీ కాదు |

GK Questions: మన దేశంలో వేసవి, వర్షాకాలం సీజన్లలో విరివిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. పులుపు, వగరు, తీపి కలగలిసిన అద్భుతమైన రుచితో ఉండే ఈ పండ్లను తినడానికి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి నేరేడు పండు, దాని గింజల పొడి ఒక సంజీవనిలా పనిచేస్తాయి. Source link

Read Full News

ఇక స్కూల్స్‌లో సెక్సువల్ హెల్త్ ఎడ్యుకేషన్.. సుప్రీం ఆదేశాలతో కేంద్రం కీలక అడుగు |

2024 సుప్రీంకోర్టు తీర్పుతో ప్రారంభమైన మార్పు న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం…  ఈ అంశానికి నేపథ్యం 2024 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన అభ్యంతరకర కంటెంట్ (Child Sexual Abuse Material) కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలను రక్షించడంలో మౌనం కంటే అవగాహన కల్పించడమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని స్పష్టం చేసింది. అలాగే “లైంగిక విద్య అనేది భారతీయ సంస్కృతికి విరుద్ధమైన పాశ్చాత్య…

Read Full News

TTD New Donor Policy: టీటీడీ సంచలన నిర్ణయం.. దాతల కోసం కొత్త డోనర్ పాలసీ అమల్లోకి..! |

Last Updated:Jul 14, 2026 4:21 PM IST టీటీడీ కొత్త డోనర్ పాలసీని ప్రకటించింది. దాతలకు పారదర్శక సౌకర్యాలు, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ విధానం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దాతలకు ఇప్పటివరకు అందిస్తున్న సౌకర్యాలను మరింత పారదర్శకంగా, సమతుల్యంగా అమలు చేయడంతో పాటు, సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త డోనర్…

Read Full News

స్టేట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల హ్యాట్రిక్.. సౌత్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్లేస్..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 10:16 AM IST రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందించడంలో 76.8 శాతం రికవరీ రేటు సాధించి తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ప్రథమ స్థానంలో నిలిచారు. + News18 రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందించడంలో…

Read Full News

White Brinjal Farming: వంకాయ కాదు తెల్ల వంకాయ సాగు చేస్తే ప్రాఫిట్.. వీటికి ఎందుకంత డిమాండ్ తెలుసా..? |

White Brinjal Farming: చాలా మంది రైతులు ఇప్పుడు సంప్రదాయ వంకాయ సాగుకు బదులుగా తెల్ల వంకాయ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన రకం, సమతుల్య పోషణ , సకాలంలో పర్యవేక్షణ ఉంటే ఈ పంట ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చు. రైతులు నాణ్యతను పాటిస్తూ, సరైన సమయంలో పంటను మార్కెట్‌కు తరలిస్తే, సాధారణ వంకాయలతో పోలిస్తే దీనికి మెరుగైన ధర లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Source link

Read Full News