ప్రభన్యూస్

PM Modi: ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ.. వ్యూహమేంటి? ఏం చెబుతారు? |


Last Updated:

PM Narendra Modi: ప్రధాని మోదీ ఈమధ్య తనలో ఒక మైనస్ పాయింట్‌ని కనిపెట్టారు. తాను జెన్ జీకి దూరం అయ్యానని గ్రహించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రతీ ప్లాన్.. జెన్ జీకి దగ్గరయ్యేలా సాగుతోంది. నెక్ట్స్ ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు.

ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ (Image credit - PTI)
ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ (Image credit – PTI)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (ఆగస్టు 7) ఎన్డీయే కూటమికి చెందిన సుమారు 45 మంది కొత్తగా ఎన్నికైన, తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్న ఎంపీలతో తన ఇంట్లో ఉదయం 9 గంటలకు అల్పాహార విందులో భేటీ కానున్నారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్టు ప్రకారం, ఈ ప్రత్యేక సమావేశంలో ఇటీవల ఇతర పార్టీల నుంచి ఎన్డీయే పార్టీలలోకి మారిన ఎంపీలు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి NCPI లోకి, అలాగే ఉద్ధవ్ వర్గం (UBT) నుంచి శివసేన (షిండే వర్గం) లోకి మారిన ఎంపీలు ఈ సమావేశంలో భాగం కానున్నారని ఏఎన్‌ఐ తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 8:10 am Digital Edition : Prabhanews
PM Modi: ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ.. వ్యూహమేంటి? ఏం చెబుతారు? |

Last Updated:Aug 07, 2026 7:32 AM ISTPM Narendra Modi: ప్రధాని మోదీ ఈమధ్య తనలో ఒక మైనస్ పాయింట్‌ని కనిపెట్టారు. తాను జెన్ జీకి దూరం అయ్యానని గ్రహించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రతీ ప్లాన్.. జెన్ జీకి దగ్గరయ్యేలా సాగుతోంది. నెక్ట్స్ ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ (Image credit - PTI)ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (ఆగస్టు 7) ఎన్డీయే కూటమికి చెందిన సుమారు 45 మంది కొత్తగా ఎన్నికైన, తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్న ఎంపీలతో తన ఇంట్లో ఉదయం 9 గంటలకు అల్పాహార విందులో భేటీ కానున్నారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్టు ప్రకారం, ఈ ప్రత్యేక సమావేశంలో ఇటీవల ఇతర పార్టీల నుంచి ఎన్డీయే పార్టీలలోకి మారిన ఎంపీలు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి NCPI లోకి, అలాగే ఉద్ధవ్ వర్గం (UBT) నుంచి శివసేన (షిండే వర్గం) లోకి మారిన ఎంపీలు ఈ సమావేశంలో భాగం కానున్నారని ఏఎన్‌ఐ తెలిపింది.మరింత చదవండి

Source link