నేపాల్ను ముంచెత్తిన భారీ వరదల దాటికి త్రిశూలి (Trishuli) ప్రాంతంలో వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులకు బాసటగా నిలుస్తున్నారు.
Source link
