ప్రభన్యూస్

Telangana Voter List Verification 2026: ఎన్యూమరేషన్ ఫారం నింపకపోతే ఓటు హక్కు గల్లంతే.. ఇలా తప్పక చెయ్యండి!

Telangana Voter List Verification 2026: ప్రశాంతంగా ఉన్న మన పైకి “సర్” అనే అస్త్రం వచ్చి పడింది. అది ఏఐ లాంటిదే. దాన్ని ఎస్కేప్ చెయ్యలేం. బదులుగా దాన్ని ఎదుర్కోవడమే మన ముందున్న ఆప్షన్. అందువల్ల సర్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుగు న్యూస్18లో తెలుసుకుందాం. Source link

Read Full News

New Voter ID Registration: కొత్త ఓటర్లకు పేరెంట్స్ “సర్” తప్పనిసరి.. మెలిక పెట్టిన అధికారులు.. ఇదేంటి.. వివరాలివే! |

మీరు దరఖాస్తు చేసే ముందు ఏం సిద్ధం చేసుకోవాలి?: ఒకవేళ మీరు ఇప్పుడు ఓటరు కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే, ముందుగా మీ నాన్న లేదా అమ్మ ఓటరు కార్డు (EPIC Card) తీసుకోండి. ECI అధికారిక వెబ్‌సైట్ (voters.eci.gov.in) లోకి వెళ్లి ‘Search in Electoral Roll’ ద్వారా వారి ఓటరు కార్డు నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ వారి పోలింగ్ బూత్ (Part Number), సీరియల్ నంబర్ (Serial Number) కనిపిస్తాయి. ఆ వివరాలను…

Read Full News

Shabad Murders: నరరూప రాక్షసుడి కోసం 12 బృందాలు.. షాబాద్ 6 హత్యల కేసులో కొనసాగుతున్న వేట | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 12, 2026 7:46 PM IST Shabad Murders: తెలంగాణ రాజధానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అతి కిరాతకంగా నరికిచంపిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు రాజ్‌కుమార్ అరగంట వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ నరమేధానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును అత్యంత వేగవంతం చేశారు. ఈ ఘోర కలియుగ వింతకు ఒడిగట్టి ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు…

Read Full News

AP and Telangana Live News: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

Shabad Murders: ఎస్సై సస్పెన్షన్.. నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు.. పరారీలో షాబాద్ ఉన్మాది! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 11, 2026 7:29 PM IST Shabad Murders: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవలాగూడలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన అత్యంత దారుణ ఉదంతం వెలుగుచూసింది. అంతర్ చిత్రంలో నిందితుడు రాజ్‌కుమార్ ఓ ఉన్మాది కత్తితో తెగబడి ఒకే రోజున భార్యాపిల్లలతో సహా మొత్తం ఆరుగురిని పీకలు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఈ సంచలన ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల రివార్డు అందజేస్తామని…

Read Full News

Railway Station: వాహ్… ఎయిర్‌పోర్టులా రైల్వే స్టేషన్… అదిరిపోయిన లుక్ | Railways Modernise Hi-Tech City Station to Meet Growing Passenger Needs |

అమృత్ స్టేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూస్తే స్టేషన్ ప్రవేశ ద్వారంను కొత్తగా నిర్మించి, స్టేషన్ ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 2 లిఫ్ట్‌లతో పాటు మరో 2 కొత్త ప్రయాణికుల లిఫ్ట్‌లు, 2 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫారంలను మెరుగుపరిచి, అదనపు షెడ్లు,…

Read Full News

Brutal Murders: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. పోక్సో కేసు పెట్టారని.. ఆరుగురి హత్య.! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 11, 2026 5:58 AM IST Brutal Murders: 28 ఏళ్ల రాజ్‌కుమార్.. తన భార్య, ఇద్దరు పిల్లలతోపాటూ.. బాధిత బాలిక, బాలిక తల్లి, బాలిక నాన్నమ్మను హత్య చేశాడు. ప్రతీకాత్మక చిత్రం రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ యువకుడు… ఆరుగురి హత్య చేశాడు. షాబాద్ మండలం, దైవాల గూడలో ఈ ఘోరం జరిగింది. పోక్సో కేసు పెట్టారన్న ఆగ్రహంతో రగిలిపోయిన 28 ఏళ్ల రాజ్‌కుమార్…..

Read Full News

CM Revanth: భద్రాద్రి రాముడి మీద ఆన.. వచ్చే ఎన్నికల్లో కురు క్షేత్రమే.. 117 సీట్లు గెలుస్తాం | తెలంగాణ వార్తలు

ప్రసంగం ప్రారంభంలో ఖమ్మం జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే, ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని అన్నారు. 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఖమ్మం ప్రజలు ఉప్పెనలా తరలివచ్చి బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీశారని గుర్తుచేశారు. అదే జూలై నెలలో చింతకాని సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు బీఆర్ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వబోమనే సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం…

Read Full News

Monsoon Healthy Diet: ఈ సీజన్‌లో గరం గరం పకోడీ, మిరపకాయ బజ్జీలే తినాలని ఎందుకు అనిపిస్తుంది.. కారణం ఇదే |

అయితే వర్షాకాలంలో ఇష్టమైన స్నాక్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. రోజంతా వేయించిన పదార్థాలు తినే బదులు, వాటిని మితంగా తీసుకోవడం మంచిది. వీటికి బదులుగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవచ్చు. వేయించిన శనగలు, వేయించిన మఖానా (తామర గింజలు), మొక్కజొన్న చాట్, మొలకల చాట్, ఢోక్లా, బేసన్ చిల్లా వంటివి మంచిగా తినవచ్చంటున్నారు. పకోడీలు తినాలనిపిస్తే, బయట కొనే బదులు ఇంట్లోనే కూరగాయలతో తయారుచేసుకోవడం ఉత్తమం. నూనె…

Read Full News

Breaking News Live: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం రూ.7,345.12 కోట్ల అప్పు |

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News