ప్రభన్యూస్

AP and Telangana News Live: నేడు రూ.60,000 కోట్ల అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News

Top 10 News: తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌.. 5 నిమిషాల్లో అన్ని విషయాలు తెలుసుకోండి |

సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నేతగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు పొందారు.సామాజిక న్యాయం, కాపు రిజర్వేషన్ల అంశంపై ఎన్నో ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. తిరుమలలో అలాంటి దర్శనమే లేదు.. తిరుమల శ్రీవారి నిత్య హారతి దర్శనంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల…

Read Full News

Inflation: దేశ అత్యధిక ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలే టాప్.. ఫస్ట్ తెలంగాణ, సెకండ్ ఏపీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జూన్‌లో దేశవ్యాప్తంగా వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలోని 3.93 శాతం నుంచి 4.38 శాతానికి పెరిగింది. నెలవారీ ప్రాతిపదికన వినియోగదారుల ధరలు 1.03 శాతం పెరగడం 2025 ఫిబ్రవరి తర్వాత నమోదైన అత్యధిక నెలవారీ పెరుగుదలగా నిలిచింది. ఇది వివిధ రంగాల్లో ధరల ఒత్తిడి పెరుగుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 18 ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4 శాతానికి…

Read Full News

KTR Fires On Cm Revanth Reddy | రేవంత్.. మా రక్తం తీసుకో.. రైతులకు నీళ్లు ఇవ్వు

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా రక్తం ఇచ్చేందుకు సిద్ధమని..మీరు రైతులకు నీళ్లు ఇవ్వాలని మండిపడ్డరు. Source link

Read Full News

Shabad Six Murders Case: నమ్మించి మోసం చేసింది.. అందుకే మర్డర్.. 6 హత్యలకు ముందు రాజ్‌కుమార్ సంచలన సెల్ఫీ వీడియో.. | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 13, 2026 8:57 PM IST షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక ఆధారం పోలీసుల చేతికి చిక్కింది. నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం వద్ద లభించిన మొబైల్‌లో హత్యలకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో బయటపడింది. జూలై 10 సాయంత్రం 4:55 గంటలకు రికార్డ్ చేసిన ఈ వీడియోలో తన మానసిక పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, కేసు వెనుక కారణాలను వివరించినట్లు పోలీసులు తెలిపారు. వీడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి అన్ని కోణాల్లో…

Read Full News

Weather today: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణ వాతావరణ రిపోర్ట్! |

తెలంగాణలో జులై 14 నుంచి 19 వరకూ, కోస్తాంధ్ర, యానాంలో జులై 15 నుంచి 19 వరకూ, రాయలసీమలో జులై 16 నుంచి 19 వరకూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయి అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జులై 15, 16, 17న కోస్తాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయనీ, ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని IMD తెలిపింది. జులై 14 నుంచి 17 వరకూ…..

Read Full News

Sanathnagar ESI OPD Block: హైదరాబాద్ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య ఆశ.. సనత్ నగర్ ESI OPD బ్లాక్ నేడు ప్రారంభం | తెలంగాణ వార్తలు

సనత్ నగర్ ESI కొత్త OPD బ్లాక్ ఎందుకు ముఖ్యం? హైదరాబాద్‌లో ESI సేవలు ఎప్పటికప్పుడు మెరుగుపడుతున్నాయి. కానీ రోజువారీ వేల మంది రోగులు వచ్చే OPDలో గతంలో కొన్ని సమస్యలు ఉండేవి. కొత్త బ్లాక్ ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించేలా రూపొందించారు. ఇది 43,612 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించినది. దీని నిర్మాణ వ్యయం సుమారు ₹211 కోట్లు. ఈ బ్లాక్‌ను ఇవాళ కేంద్ర కార్మిక మంత్రి మనసుఖ్ మాండవియా ప్రారంభించనున్నారు. ఇది దేశవ్యాప్తంగా 7…

Read Full News

స్టేట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల హ్యాట్రిక్.. సౌత్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్లేస్..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 10:16 AM IST రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందించడంలో 76.8 శాతం రికవరీ రేటు సాధించి తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ప్రథమ స్థానంలో నిలిచారు. + News18 రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందించడంలో…

Read Full News

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే ఇలా చేశాడా? అర్ధరాత్రి అతడి స్కూటీలో దొరికినవి చూసి పోలీసుల మైండ్ బ్లాక్! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 11:34 AM IST అర్ధరాత్రి హైడ్రామా.. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పారిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకుంటే బయటపడిన భయంకరమైన నిజం ఇదే! News18 ఆదిలాబాద్ జిల్లాలో వైద్య అవసరాలకు మాత్రమే పరిమితం చేయాల్సిన ప్రమాదకరమైన మత్తు పదార్థాలను అక్రమంగా విక్రయిస్తున్న భారీ ముఠా బాగోతాన్ని పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. కేవలం ఆసుపత్రుల్లో అత్యవసర శస్త్రచికిత్సల సమయంలో రోగుల నొప్పి తెలియకుండా ఇచ్చే మందులను యువతకు మత్తు కోసం అమ్ముతూ సమాజాన్ని…

Read Full News

AP and Telangana Live News: క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి: సీఎం చంద్రబాబు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News