Last Updated:
25 ఏళ్ల క్రితం అమెరికాను కుదిపేసిన 9/11 ఉగ్రదాడుల జ్ఞాపకాలు మరోసారి కళ్లముందు కదిలాయి. న్యూయార్క్ హార్బర్పై వేలాది డ్రోన్లతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2,977 లైట్లు వెలిగించారు. ఒక్కో వెలుగు ఒక్కో ప్రాణానికి గుర్తుగా నిలిచింది. చివరికి ఆ వెలుగులు ఏ రూపంలోకి మారాయో చూస్తే భావోద్వేగానికి గురికాక తప్పదు.
Sultana Shaik | News18 Telugu
