ప్రభన్యూస్

ఇక మనుషులు లేకుండానే ఫ్యాక్టరీలు? టీసీఎస్ సరికొత్త ప్రయోగం… భారత్‌లో ఇదే తొలిసారి | TCS Unveils India’s First AI-Powered Lights-Out Factory Lab | బిజినెస్


Last Updated:

టీసీఎస్ నుంచి భారత్‌లో తొలి ‘లైట్స్-అవుట్ ఫ్యాక్టరీ’ ల్యాబ్ ప్రారంభమైంది. ఏఐతో పనిచేసే తయారీ వ్యవస్థలకు కొత్త అడుగు పడింది.

ఇక మనుషులు లేకుండానే ఫ్యాక్టరీలు? టీసీఎస్ సరికొత్త ప్రయోగం... భారత్‌లో ఇదే తొలిసారి
ఇక మనుషులు లేకుండానే ఫ్యాక్టరీలు? టీసీఎస్ సరికొత్త ప్రయోగం… భారత్‌లో ఇదే తొలిసారి

భవిష్యత్‌లో ఫ్యాక్టరీలు మనుషుల జోక్యం చాలా తక్కువగా ఉండేలా ఎలా పనిచేయొచ్చో చూపించే ప్రత్యేక ల్యాబ్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పుణెలో ప్రారంభించింది. ఏఐ, డిజిటల్ ట్విన్స్, రోబోటిక్స్, ఫ్యాక్టరీ కంట్రోల్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీలను ఒకే చోట కలిపి ఈ ల్యాబ్‌లో పరీక్షించనున్నారు. ఐటీ సర్వీసులు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), పుణెలోని సహ్యాద్రి పార్క్ క్యాంపస్‌లో ‘టీసీఎస్ ఇండస్ట్రియల్ ఆటోనమీ అండ్ ఇంజినీరింగ్ ల్యాబ్ – లైట్స్-అవుట్ ఫ్యాక్టరీ’ని ప్రారంభించింది. భారత్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన లైట్స్-అవుట్ ఫ్యాక్టరీ ల్యాబ్‌గా దీనిని టీసీఎస్ చెబుతోంది. టీసీఎస్ హ్యూమన్+ఏఐ సర్వీస్ ఆటోనమీ మోడల్ ఉపయోగించి స్వయంగా పనితీరును మెరుగుపరుచుకునే ఫ్యాక్టరీలు ఉత్పత్తి ప్రక్రియలను ఎలా ఆటోమేట్ చేసుకోవచ్చో ఈ ల్యాబ్‌లో చూపిస్తారు. డిజిటల్ ట్విన్స్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఏఐ, ఫ్యాక్టరీ కంట్రోల్ సిస్టమ్స్, రియల్‌టైమ్ ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను ఇక్కడ ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి లైవ్ మాన్యుఫ్యాక్చరింగ్ వాతావరణంలో ఉపయోగిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 12:57 pm Digital Edition : Prabhanews
ఇక మనుషులు లేకుండానే ఫ్యాక్టరీలు? టీసీఎస్ సరికొత్త ప్రయోగం… భారత్‌లో ఇదే తొలిసారి | TCS Unveils India’s First AI-Powered Lights-Out Factory Lab | బిజినెస్

Last Updated:Sep 09, 2026 12:39 PM ISTటీసీఎస్ నుంచి భారత్‌లో తొలి 'లైట్స్-అవుట్ ఫ్యాక్టరీ' ల్యాబ్ ప్రారంభమైంది. ఏఐతో పనిచేసే తయారీ వ్యవస్థలకు కొత్త అడుగు పడింది.ఇక మనుషులు లేకుండానే ఫ్యాక్టరీలు? టీసీఎస్ సరికొత్త ప్రయోగం... భారత్‌లో ఇదే తొలిసారి భవిష్యత్‌లో ఫ్యాక్టరీలు మనుషుల జోక్యం చాలా తక్కువగా ఉండేలా ఎలా పనిచేయొచ్చో చూపించే ప్రత్యేక ల్యాబ్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పుణెలో ప్రారంభించింది. ఏఐ, డిజిటల్ ట్విన్స్, రోబోటిక్స్, ఫ్యాక్టరీ కంట్రోల్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీలను ఒకే చోట కలిపి ఈ ల్యాబ్‌లో పరీక్షించనున్నారు. ఐటీ సర్వీసులు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), పుణెలోని సహ్యాద్రి పార్క్ క్యాంపస్‌లో 'టీసీఎస్ ఇండస్ట్రియల్ ఆటోనమీ అండ్ ఇంజినీరింగ్ ల్యాబ్ - లైట్స్-అవుట్ ఫ్యాక్టరీ'ని ప్రారంభించింది. భారత్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన లైట్స్-అవుట్ ఫ్యాక్టరీ ల్యాబ్‌గా దీనిని టీసీఎస్ చెబుతోంది. టీసీఎస్ హ్యూమన్+ఏఐ సర్వీస్ ఆటోనమీ మోడల్ ఉపయోగించి స్వయంగా పనితీరును మెరుగుపరుచుకునే ఫ్యాక్టరీలు ఉత్పత్తి ప్రక్రియలను ఎలా ఆటోమేట్ చేసుకోవచ్చో ఈ ల్యాబ్‌లో చూపిస్తారు. డిజిటల్ ట్విన్స్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఏఐ, ఫ్యాక్టరీ కంట్రోల్ సిస్టమ్స్, రియల్‌టైమ్ ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను ఇక్కడ ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి లైవ్ మాన్యుఫ్యాక్చరింగ్ వాతావరణంలో ఉపయోగిస్తారు.మరింత చదవండి

Source link