Plastic Notes | భారతదేశంలో త్వరలో కొత్త కరెన్సీ రాబోతోంది. పాలిమర్ కరెన్సీ నోట్లు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో ట్రయల్ నిర్వహించనుంది.
Source link
Plastic Notes: కొత్త కరెన్సీ వచ్చేస్తోంది… 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో ట్రయల్… కేంద్రం ప్రకటన
