బీహార్లోని సాసారాంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రభుత్వ నిబంధనలు మరియు విద్యాసంస్థల సమస్యలకు నిరసనగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్రంగా ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కాస్తా హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులపైకి రాళ్ళు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు.
Source link
