ప్రభన్యూస్

Cheapest EV Car of India: 5 సీట్లు, ఫాస్ట్ ఛార్జింగ్, 250 కిమీ రేంజ్.. ఈ ధరలో ఇంత మంచి EV ఎప్పుడైనా చూశారా? |

తక్కువ ధరలోనే బ్లింక్ రైడ్ అనేక ఆధునిక ఫీచర్లను అందిస్తోంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది. దీంతో మొబైల్ ఫోన్‌ను కనెక్ట్ చేసి సంగీతం వినడం, కాల్స్ నిర్వహించడం వంటి సౌకర్యాలు పొందవచ్చు. అదనంగా పవర్ స్టీరింగ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎయిర్ కండీషనర్ (AC), హీటర్, టాకోమీటర్, FM రేడియో వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. బ్యాటరీ వినియోగాన్ని తగ్గించేందుకు…

Read Full News

Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 28, 2026 7:29 PM IST అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ట్రైలర్ విడుదలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. జూలై 10 విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. News18 అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా…

Read Full News

Teachers Awards 2026: ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలివే..! National Awards to Teachers. |

జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేస్తుంటాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలవాలంటే విషయ పరిజ్ఞానం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విద్యార్థుల పట్ల ప్రేమ, బోధనపై అంకితభావం, నిరంతర అభ్యాసం వంటి లక్షణాలు అవసరమని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటున్నారు. Source link

Read Full News

Gold Price: మోదీ చెప్పిన ఒక్క మాటతో.. ఒక్కసారిగా బంగారం ధరలు ఢమాల్.. 10 గ్రాములపై ఎంత తగ్గిందో తెలుసా? |

ధరల గణాంకాలను పరిశీలిస్తే ఈ తగ్గుదల ఎంత పెద్దదో స్పష్టంగా తెలుస్తుంది. మే 10న 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,52,350 ఉండగా, జూన్ 28 నాటికి అది రూ.1,43,950కు పడిపోయింది. అంటే కేవలం కొన్ని వారాల్లోనే 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.8,400 తగ్గింది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. మే 10న కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, జూన్ 28వ తేదీ నాటికి అది…

Read Full News

EPFO 3.0 వస్తోంది.. ఉద్యోగులు ఈ 5 తప్పులు చేస్తే PF ట్రాన్స్‌ఫర్ ఆగిపోతుంది! |

PF బదిలీలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వ్యక్తిగత వివరాల్లో తేడాలు ఉండటమే. ఉద్యోగి UAN, ఆధార్, PAN మరియు EPFO రికార్డుల్లో పేరు, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాలు ఒకే విధంగా లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్‌ను ప్రాసెస్ చేయలేదు. కొన్నిసార్లు ఒక అక్షరం తప్పుగా ఉండటం లేదా స్పెల్లింగ్‌లో చిన్న పొరపాటు కూడా అదనపు ధృవీకరణకు దారితీస్తుంది. దీంతో రోజుల్లో పూర్తయ్యే పని వారాలు లేదా నెలల పాటు ఆలస్యం కావచ్చు….

Read Full News

PM Modi Historic Speech : సీషెల్స్ వేదికగా మోదీ కీలక సందేశం!

సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వాతావరణ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో న్యాయం, బాధ్యత, సమానత్వం అనే మూడు సూత్రాలే మార్గదర్శకాలని పేర్కొన్నారు. క్లైమేట్ జస్టిస్ (Climate Justice) స్ఫూర్తితోనే ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమిష్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. Source link

Read Full News

Antarvedi: సప్తనదీ జలాలతో లక్ష్మీనరసింహుడికి మహాభిషేకం.. అంతర్వేదిలో ఆధ్యాత్మిక వైభవం..! Antarvedi Sapthanadi Jalabhishekam. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Jun 28, 2026 7:19 PM IST అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సప్తనదీ జలాభిషేకం వైభవంగా జరిగింది, భారీ వర్షాల మధ్య వేలాది భక్తులు పాల్గొనగా ఈవో ఎం.కే.టి.ఎన్. వరప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 వర్షాకాలం ఆరంభంలో గోదావరి జిల్లాల్లో నిర్వహించే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సప్తనదీ జలాభిషేకం ఒకటి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ మహోత్సవం కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది…

Read Full News

Telangana Rains: వరుణదేవుడా కరుణించవా.. బతుకమ్మ పాటలతో వర్షాల కోసం మహిళల ప్రత్యేక ప్రార్థనలు..! |

Last Updated:Jun 28, 2026 10:39 PM IST వర్షాభావంతో ఆందోళనలో ఉన్న రైతుల కోసం రాజన్న సిరిసిల్లలో మహిళలు బతుకమ్మతో వరుణ ప్రార్థనలు, కప్పతల్లి, హోమాలు, అభిషేకాలు నిర్వహించగా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ + News18 వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతుండగా, సకాలంలో వర్షాలు కురవాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు…

Read Full News

Helicopter Crash: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. ఆరామ్‌కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది మృతి! |

Last Updated:Jun 28, 2026 6:26 PM IST Helicopter Crash: సౌదీ అరేబియాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. సౌదీ ఆరామ్‌కో (Saudi Aramco) సంస్థకు చెందిన హెలికాప్టర్ రాస్ తనూరా (Ras Tanura) ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో ప్రయాణిస్తున్న 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరామ్కోరిఫైనరీ ఈ విషయాన్ని సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. “సౌదీ ఆరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 14 మంది…

Read Full News

Tirumala: స్వర్ణ కవచంలో శ్రీవారి దివ్య దర్శనం.. వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు..! Tirumala Jyesthabhishekam. |

ఈ మహోత్సవాల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సదాశివరావు, జానకిదేవి, సుచిత్ర ఎల్లా, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేయడంతో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రశాంతంగా, అత్యంత వైభవంగా ముగిశాయి. Source link

Read Full News