ప్రభన్యూస్

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కీలక మార్పు.. సీఈఓ శశిధర్ జగదీషన్ తప్పుకోవడానికి కారణమేంటి? | బిజినెస్


Last Updated:

HDFC Bank CEO Sashidhar Jagdishan: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. దీంతో 2026 అక్టోబర్ 26తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆయన దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు. బోర్డు ఆయనను కొనసాగించాలని కోరినప్పటికీ జగదీషన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని బ్యాంక్ వెల్లడించింది.

News18
News18

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) శశిధర్ జగదీషన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ నెలాఖరుతో ముగియనున్న తన ప్రస్తుత పదవీకాలం తర్వాత, తిరిగి ఆ పదవిలో కొనసాగడానికి (పునఃనియామకం కోసం) తాను సుముఖంగా లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం నాడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఒక అధికారిక ఫైలింగ్‌లో బ్యాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ బ్యాంకులో విశేష సేవలందించిన 61 ఏళ్ల జగదీషన్, 2026 అక్టోబర్ 26వ తేదీన పనివేళలు ముగిసిన తర్వాత తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేయనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 August 2026, 1:25 pm Digital Edition : Prabhanews
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కీలక మార్పు.. సీఈఓ శశిధర్ జగదీషన్ తప్పుకోవడానికి కారణమేంటి? | బిజినెస్

Last Updated:Aug 30, 2026 1:14 PM ISTHDFC Bank CEO Sashidhar Jagdishan: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. దీంతో 2026 అక్టోబర్ 26తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆయన దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు. బోర్డు ఆయనను కొనసాగించాలని కోరినప్పటికీ జగదీషన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని బ్యాంక్ వెల్లడించింది.
News18భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) శశిధర్ జగదీషన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ నెలాఖరుతో ముగియనున్న తన ప్రస్తుత పదవీకాలం తర్వాత, తిరిగి ఆ పదవిలో కొనసాగడానికి (పునఃనియామకం కోసం) తాను సుముఖంగా లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం నాడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఒక అధికారిక ఫైలింగ్‌లో బ్యాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ బ్యాంకులో విశేష సేవలందించిన 61 ఏళ్ల జగదీషన్, 2026 అక్టోబర్ 26వ తేదీన పనివేళలు ముగిసిన తర్వాత తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేయనున్నారు.మరింత చదవండి

Source link