ఆ తర్వాత ఏపీ, తమిళనాడు పరిధిలోని పలు కీలక స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగుతుంది. రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. అక్కడి నుంచి కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పాదిరిపులియూర్, చిదంబరం, మైలాడుతురై, తిరునల్లారు, కారైకల్, నాగూర్, నాగపట్నం స్టేషన్లలో ఆగుతూ వేళంకణ్ణికి సురక్షితంగా చేరుకుంటుంది.

