కర్ణాటకలోని మైసూర్ శారదా మఠంలో (శ్రీ రామకృష్ణ ఆశ్రమం) గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పర్యటించారు. స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం ‘వివేక స్మార్క్’ (Viveka Smaraka)ను ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మోదీ, అనంతరం నిర్వహించిన సభలో దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
Source link
