ప్రభన్యూస్

Karthika Deepam Serial Today August 2nd Episode: ఏం సీరియల్ రా బాబు.. జ్యోత్స్ననే మెయిన్ హీరోయిన్ అయిపోతుందిగా! |

Karthika Deepam Serial Today August 2nd Episode: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం 2’ సీరియల్ ఈ వారం పలు ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. జూలై 27 నుండి ఆగస్టు 1 వరకు ప్రసారమైన ఎపిసోడ్లలో—జ్యోత్స్నకు పెళ్లి సంబంధాలు చూడటం, మాలిని ఎంట్రీతో ఇంట్లో మొదలైన తీవ్ర రచ్చ, శివన్నారాయణ కుటుంబంపై నిందలు వేయడం ప్రధానాంశాలుగా నిలిచాయి. మరోవైపు సూరజ్ ప్రవర్తనతో పారిజాతం-జ్యోత్స్నలు బురిడీ కొట్టించాలనుకున్నా, అతడు ప్లే చేసిన ‘రివర్స్ డ్రామా’తో…

Read Full News

Friendship Day 2026: ఫ్రెండ్‌షిప్ డే ఎలా జరుపుకోవాలి? ఈరోజు ఆ 5 పనులు చేస్తే మీ స్నేహితులతో జీవితాంతం కలిసి ఉంటారట.. |

Last Updated:Aug 02, 2026 9:07 AM IST ఫ్రెండ్‌షిప్ డేను ఎలా ప్రత్యేకంగా జరుపుకోవాలి? స్నేహితులతో గడపడానికి ఉత్తమ ఐడియాలు, గిఫ్ట్ సూచనలు, సేవా కార్యక్రమాలు, గుర్తుండిపోయే క్షణాల గురించి తెలుసుకోండి. Source link

Read Full News

PM Modi Dhimsa dance: ఏపీ ధింసా నృత్యంపై ప్రధాని ప్రశంసల జల్లు.. తెలుగు ట్వీట్‌తో మెచ్చుకున్న మోదీ |

ట్వీట్‌లో ప్రధాని మోదీ ఇలా రాశారు: “భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన ‘ధింసా నృత్యం’ నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి – ప్రత్యేకించి మన గిరిజన సమాజాల గొప్ప సాంప్రదాయాలకు ఈ అద్భుత ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది” అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు వీడియోని కూడా ఆయన షేర్ చేశారు. ఇది కేవలం ఒక సాధారణ స్వాగతం కాదు….

Read Full News

అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న అశోక్‌నగర్ రహదారి!

అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న అశోక్‌నగర్ రహదారి! వర్షపు నీటిలో దాగిన గుంతలు.. ప్రమాదాల అంచున వాహనదారులు ప్రభన్యూస్ నేత్రానికి చిక్కిన దయనీయ దృశ్యం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభన్యూస్ – కామారెడ్డి జిల్లా, ఆగస్టు 1: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీ ప్రధాన రహదారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు ఎన్నో రోజులుగా వాహనదారులు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని…

Read Full News

Friendship Day 2026: ఫ్రెండ్‌షిప్ డే ఎలా జరుపుకోవాలి? ఈరోజు ఆ 5 పనులు చేస్తే మీ స్నేహితులతో జీవితాంతం కలిసి ఉంటారట.. |

Last Updated:Aug 02, 2026 9:07 AM IST ఫ్రెండ్‌షిప్ డేను ఎలా ప్రత్యేకంగా జరుపుకోవాలి? స్నేహితులతో గడపడానికి ఉత్తమ ఐడియాలు, గిఫ్ట్ సూచనలు, సేవా కార్యక్రమాలు, గుర్తుండిపోయే క్షణాల గురించి తెలుసుకోండి. Source link

Read Full News

Brahmamudi Serial Today August 2nd Episode: 1100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బ్రహ్మముడి.. కథ మాత్రం అక్కడే ఉంది! |

Brahmamudi Serial Today August 2nd Episode: వందలు దాటి వేలల్లోకి ఎపిసోడ్లు దూసుకెళ్తున్నా, ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో అసలైన తిరకాసులు, ఆ అనుమానాలు మాత్రం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. తాజాగా 1100 ఎపిసోడ్ల మార్కును గ్రాండ్‌గా పూర్తి చేసుకున్నప్పటికీ, కథ శైలి మాత్రం “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్టుగా సాగుతోంది.రాజు-ఇందుల నాటకపు పెళ్లి నిజమో కాదో తేల్చేందుకు ఇంట్లో వాళ్లు సత్యనారాయణ వ్రతాల దాకా వెళ్తుంటే, అటు ఐశ్వర్య-శశి-లక్కీల ప్రేమకథలు, వెంకీ-నందుల సీక్రెట్…

Read Full News

Cleaning Tips: ఉదయాన్నే ఇల్లు తుడుస్తున్నారా? మీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే! ఇలా చేస్తే అష్ట దరిద్రాలు మీ ఇంట్లోనే..

ఇంటి శుభ్రతలో నేలను ఎప్పుడు తుడవాలి అనే సందేహానికి నిపుణులు సమాధానం చెప్పారు. ఉదయం, సాయంత్రం ఏ సమయం మంచిదో తెలుసుకుని ఇంటిని ఎక్కువసేపు పరిశుభ్రంగా ఉంచే చిట్కాలను తెలుసుకోండి. Source link

Read Full News

Ethanol Blending: పెట్రోల్ లీటర్ రూ.125. కేంద్రం సంచలన ప్రకటన.. ఇప్పుడెలా? |

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ.. ఇథనాల్ బ్లెండింగ్.. అంటే పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్న విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఒక సమగ్ర ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ దేశంలో ఈ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టకపోయి ఉంటే, ప్రపంచ దేశాల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 135 డాలర్లకు చేరుకున్న అత్యంత క్లిష్ట సమయంలో.. దేశ రాజధాని ఢిల్లీలో రిటైల్ పెట్రోల్ ధర లీటరుకు సుమారు 125 రూపాయల వరకు పెరిగి ఉండేదని ప్రభుత్వం స్పష్టం…

Read Full News

NEET UG Counseling: నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం |

విడతల వారీగా కౌన్సెలింగ్ వివరాలు కౌన్సెలింగ్ ప్రక్రియను మొత్తం మూడు ప్రధాన రౌండ్లు మరియు ఒక చివరి ‘స్ట్రే వేకెన్సీ’ రౌండ్‌గా నిర్వహించనున్నారు. 1. మొదటి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా: మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ విడతలో సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో ఆగస్టు 22వ తేదీ లోగా నివేదించి (Report) ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటా:…

Read Full News

Kerala Floods : భారీ వర్షాలతో కన్నుర్ జలమయం!

కేరళలోని కన్నూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాయత్తూర్ (Vayathur) వంతెనను అధికారులు మూసివేశారు. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Source link

Read Full News