ప్రభన్యూస్

స్టాక్ మార్కెట్‌లో IPOల సందడి.. వేల కోట్ల ఇష్యూలు! GMPలో ఏ IPO టాప్‌లో ఉందంటే? | బిజినెస్


Last Updated:

దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈ వారం IPOల సందడి నెలకొననుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)తో పాటు మరో నాలుగు మెయిన్‌బోర్డ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. వీటిలో NSE IPO సెప్టెంబర్ 17న ప్రారంభమై 21న ముగియనుండగా, ఒక్కో షేరుకు ₹1,700–₹1,785 ధరల శ్రేణిని నిర్ణయించారు. మరోవైపు SS Retail, Jindal Supreme, Hero Motors, Sonaselection IPOలు కూడా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏ IPO ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ధర ఎంత? GMPలో ఏది ముందంజలో ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

News18
News18

దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారం ప్రాథమిక మార్కెట్ (Primary Market) కొత్త ఊపును సంతరించుకోనుంది. దాదాపు ఐదు కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ల ద్వారా రూ. వేల కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవగా, ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న సుమారు 10 కంపెనీల షేర్లు ఈ వారంలోనే స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి. అయితే, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 14 సోమవారం నాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లకు మార్కెట్ సెలవు ప్రకటించారు. దాంతో ఈ వారపు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్, బిడ్డింగ్ ప్రక్రియలు సెప్టెంబర్ 15 మంగళవారం నుంచి వేగవంతం కానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 9:34 am Digital Edition : Prabhanews
స్టాక్ మార్కెట్‌లో IPOల సందడి.. వేల కోట్ల ఇష్యూలు! GMPలో ఏ IPO టాప్‌లో ఉందంటే? | బిజినెస్

Last Updated:Sep 14, 2026 9:23 AM ISTదేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈ వారం IPOల సందడి నెలకొననుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)తో పాటు మరో నాలుగు మెయిన్‌బోర్డ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. వీటిలో NSE IPO సెప్టెంబర్ 17న ప్రారంభమై 21న ముగియనుండగా, ఒక్కో షేరుకు ₹1,700–₹1,785 ధరల శ్రేణిని నిర్ణయించారు. మరోవైపు SS Retail, Jindal Supreme, Hero Motors, Sonaselection IPOలు కూడా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏ IPO ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ధర ఎంత? GMPలో ఏది ముందంజలో ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.News18దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారం ప్రాథమిక మార్కెట్ (Primary Market) కొత్త ఊపును సంతరించుకోనుంది. దాదాపు ఐదు కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ల ద్వారా రూ. వేల కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవగా, ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న సుమారు 10 కంపెనీల షేర్లు ఈ వారంలోనే స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి. అయితే, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 14 సోమవారం నాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లకు మార్కెట్ సెలవు ప్రకటించారు. దాంతో ఈ వారపు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్, బిడ్డింగ్ ప్రక్రియలు సెప్టెంబర్ 15 మంగళవారం నుంచి వేగవంతం కానున్నాయి.మరింత చదవండి

Source link