ప్రభన్యూస్

ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఏం జరిగింది? ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారో తెలుసా? |


Last Updated:

వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. 19 రోజుల సమావేశాల్లో ప్రభుత్వం 11 బిల్లులను ఆమోదించింది. అయితే ఈ బిల్లులపై జరిగిన చర్చ సమయం ఎంత? ఈ సమావేశాల్లో నిజంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చూడండి.

News18
News18

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు గురువారం ముగిశాయి. చివరి రోజు లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పటికీ కేవలం 3 నిమిషాల 10 సెకన్లలోనే నిరవధికంగా వాయిదా పడింది. సమావేశాలు ముగిసే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలోకి ప్రవేశించగా, జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. సభ్యులు నిలబడిన అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు జూలై 20న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. అధికార పక్ష సభ్యులు కూడా ప్రతినినాదాలు చేయడంతో చివరి రోజూ సభలో గందరగోళం కొనసాగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 August 2026, 3:35 pm Digital Edition : Prabhanews
ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఏం జరిగింది? ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారో తెలుసా? |

Last Updated:Aug 13, 2026 3:24 PM ISTవర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. 19 రోజుల సమావేశాల్లో ప్రభుత్వం 11 బిల్లులను ఆమోదించింది. అయితే ఈ బిల్లులపై జరిగిన చర్చ సమయం ఎంత? ఈ సమావేశాల్లో నిజంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చూడండి.
News18పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు గురువారం ముగిశాయి. చివరి రోజు లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పటికీ కేవలం 3 నిమిషాల 10 సెకన్లలోనే నిరవధికంగా వాయిదా పడింది. సమావేశాలు ముగిసే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలోకి ప్రవేశించగా, జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. సభ్యులు నిలబడిన అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు జూలై 20న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. అధికార పక్ష సభ్యులు కూడా ప్రతినినాదాలు చేయడంతో చివరి రోజూ సభలో గందరగోళం కొనసాగింది.మరింత చదవండి

Source link