ఈ రైళ్లు దారిలో పోఖ్రాయన్, ఒరై, వీరాంగనా లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగుల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, 3ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఈ రైళ్లు రేణిగుంట మీదుగా వెళ్తాయి కాబట్టి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ స్పెషల్ ట్రైన్స్ ఉపయోగపడతాయి. ఇక నేరుగా మదురై వెళ్లాలనుకునే భక్తులకూ డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

