ప్రభన్యూస్

Nepal Floods: శవాల దిబ్బగా మారిన నేపాల్.. 1295కి చేరిన మృతుల సంఖ్య.. వేల సంఖ్యలో నిరాశ్రయులు |


Last Updated:

Nepal Floods: హిమాలయ దేశమైన నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో భారీగా సంభవించిన గ్లేషియర్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి.

Ai Gen
Ai Gen

ఈ ప్రకృతి ప్రకోపం ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తింది. శుక్రవారం సహాయక సిబ్బంది శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగి 1,295కు చేరుకుంది. ఈ విషాదంపై నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు మరియు నిర్వహణ అథారిటీ (NDRRMA) ప్రాథమిక నివేదికను మీడియా సమావేశంలో వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 4:22 am Digital Edition : Prabhanews
Nepal Floods: శవాల దిబ్బగా మారిన నేపాల్.. 1295కి చేరిన మృతుల సంఖ్య.. వేల సంఖ్యలో నిరాశ్రయులు |

Last Updated:Sep 05, 2026 4:18 AM ISTNepal Floods: హిమాలయ దేశమైన నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో భారీగా సంభవించిన గ్లేషియర్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి.Ai Genఈ ప్రకృతి ప్రకోపం ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తింది. శుక్రవారం సహాయక సిబ్బంది శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగి 1,295కు చేరుకుంది. ఈ విషాదంపై నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు మరియు నిర్వహణ అథారిటీ (NDRRMA) ప్రాథమిక నివేదికను మీడియా సమావేశంలో వెల్లడించింది.మరింత చదవండి

Source link