Kitchen Secrets: వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల వంటింట్లో నిల్వ ఉంచిన కిరాణా సరుకులు, ముఖ్యంగా ఉప్పు, పప్పులు, పిండి పదార్థాలు త్వరగా పాడవుతాయి. ఉప్పు తేమను పీల్చుకుని నీరులా మారడం, పప్పులలో పురుగులు, బూజు పట్టడం చాలా ఇళ్లల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య అని అనుభవజ్ఞురాలైన గృహిణి వరలక్ష్మి వివరిస్తున్నారు. ఈ వర్షాకాలంలో సరుకులు పాడవకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచే పక్కా వంటింటి చిట్కాల పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

