ప్రభన్యూస్

Gen-Z ఎఫెక్ట్‌తో మారిన సోషల్ మీడియా ట్రెండ్.. మోదీ, రాహుల్‌కు భారీ స్పందన |


Last Updated:

జూలై 20 తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఎంగేజ్‌మెంట్ భారీగా పెరిగింది. అసలు ఈ భారీ మార్పుకు కారణమేంటి? యువతను ఆకట్టుకునేందుకు మోదీ తీసుకున్న సోషల్ మీడియా వ్యూహం ఏంటి?

News18
News18

Gen-Z ఆధ్వర్యంలో జరిగిన నిరసనల తర్వాత భారత రాజకీయ నేతల సోషల్ మీడియా కార్యకలాపాల్లో గణనీయమైన మార్పు కనిపించినట్లు డేటా అనాలిసిస్ సంస్థ Data Beings వెల్లడించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు లభిస్తున్న సగటు ఎంగేజ్‌మెంట్‌లో భారీ వృద్ధి నమోదైనట్లు ఆ సంస్థ విశ్లేషణ పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 9:52 pm Digital Edition : Prabhanews
Gen-Z ఎఫెక్ట్‌తో మారిన సోషల్ మీడియా ట్రెండ్.. మోదీ, రాహుల్‌కు భారీ స్పందన |

Last Updated:Aug 26, 2026 9:49 PM ISTజూలై 20 తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఎంగేజ్‌మెంట్ భారీగా పెరిగింది. అసలు ఈ భారీ మార్పుకు కారణమేంటి? యువతను ఆకట్టుకునేందుకు మోదీ తీసుకున్న సోషల్ మీడియా వ్యూహం ఏంటి?
News18Gen-Z ఆధ్వర్యంలో జరిగిన నిరసనల తర్వాత భారత రాజకీయ నేతల సోషల్ మీడియా కార్యకలాపాల్లో గణనీయమైన మార్పు కనిపించినట్లు డేటా అనాలిసిస్ సంస్థ Data Beings వెల్లడించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు లభిస్తున్న సగటు ఎంగేజ్‌మెంట్‌లో భారీ వృద్ధి నమోదైనట్లు ఆ సంస్థ విశ్లేషణ పేర్కొంది.మరింత చదవండి

Source link