మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రసిద్ధ శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు.
Source link
